The South9
The news is by your side.
Browsing Tag

Covid

ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు జూన్ 30తో ముగియనుండడంతోటి జూలై 1 నుంచి కొన్ని సడలింపు లను ఇచ్చింది ప్రభుత్వం.…

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి * రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే 50…

కాళ్ళబేరానికి కిమ్స్ హాస్పిటల్,బాధితులతో రాజీ ?

నెల్లూరు ప్రతినిధి  :  నెల్లూరు నగరంలో రొండు రోజుల క్రితం ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ నందు కరోనా పేషెంట్ కి సంబంధించిన వైద్యం కొరకు 5 లక్షల 50 వేల రూపాయలు ఫీజు వసూలు చేసి శవాన్ని…

నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ లో నయా మోసం

నెల్లూరు ప్రతినిధి :(క్రైమ్)  దేశంలో కరోనా విజృంభణ కి, ప్రముఖుల నుంచి సామాన్యులు దాక అందరూ కరోనా కాటుకు గురైన వారే. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణమని చెప్పుకోవాలి.…

కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ

22.05.2021 అమరావతి ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ: ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలువైద్య ఆరోగ్య శాఖ…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అమరావతి:  కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత,…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రాక.

నెల్లూరు ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కలిగిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందు గల ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఈరోజు జన సందోహం మధ్య స్థానిక ఎమ్మెల్యే…

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.…

కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల

ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై తనిఖీలు

అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు, స్కానింగ్ ల కు డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, వంటి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల…