కుప్పం ఓట్ల లెక్కింపు కు ప్రత్యేక అధికారి. హైకోర్టు ఆదేశం.
అమరావతి : ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు నిన్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి ఏకపక్ష పోరు సాగించిందని…