The South9
The news is by your side.

కృష్ణా జిల్లాలో టీడీపీ నేత హత్య

post top

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం లో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది.

after image

పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత సాంబశివరావును దుండగులు గొంతు కోసి చంపారు. ఇవాళ నాగాయలంక నుంచి పెద్ద గౌడ పాలెం వెళ్తుండగా మెరక పాలెం వద్ద కాపు కాచి చంపినట్లు సమాచారం. సాంబశివరావు ను హత్య చేసిన తరువాత నిందితులు పరారయ్యారు. సంఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
గతంలో సాంబశివరావుకు నిందితులతో గొడవలు ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.