The South9
The news is by your side.
Browsing Tag

crime news

వైయస్ వివేకా కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన సీబీఐ!

కడప ; మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రముఖులను అరెస్ట్ చేయనున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ కేసులో…

గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకం, అక్రమ రవాణా మరియు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ను…

గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకం, అక్రమ రవాణా మరియు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ను పూర్తిగా అరికట్టాలి - యస్.పి. విజయ రావు, IPS., ◆ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ రైడ్ నిర్వహించి మెరుపు…

9 నెలల పసిబిడ్డను కిడ్నాప్ చేసి, తిరుపతి తీసుకువెళ్లి అవ్వాతాతలకు దూరం చేసిన ఆటో…

నెల్లూరు జిల్లా 9 నెలల పసిబిడ్డను కిడ్నాప్ చేసి, తిరుపతి తీసుకువెళ్లి అవ్వాతాతలకు దూరం చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్- జిల్లా యస్.పి.  విజయ రావు,IPS., కిడ్నాప్ కేసును చాక చక్యంగా 24 గంటలలో…

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం

ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు…

నెల్లూరులో మహిళని విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : గంటల వ్యవధిలో మహిళను కొట్టి పరారీలో ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు Ø మహిళా భద్రత మరియు రక్షణకు పెద్ద పీట వేసిన నెల్లూరు పోలీసులు…

ప్రముఖ డైరెక్టర్ పేరుతో యువతులకు వల

హైదరాబాద్: సోషల్ మీడియాలో తాను ఆర్ఎక్స్-100 సినిమా దర్శకుడిని అంటూ.. ఓ వ్యక్తి సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. ఈ…

ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడిన ఘటన జిల్లాలోని విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల వద్ద చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ…

కాన్పూర్ లో కాల్పులు… 9 మంది పోలీసులు మృతి

లక్నో: పేరొందిన రౌడీషీటర్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ముఠా కాల్పులకు తెగబడడంతో ఒక డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. కాన్పూర్ లో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు…

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్: భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన జమ్ము కశ్మీర్, శ్రీనగర్ దగ్గర మలబార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మలబార్…

బెదిరించి లొంగదీసుకున్న ఎస్సై

గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె…