The South9
The news is by your side.

స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్…

ఒకప్పుడు రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేశాడు.. ఇప్పుడు దివాళా తీశాడు!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శ్రీమంతులు బజారున పడొచ్చు... సామాన్యుడు అందలానికి ఎక్కొచ్చు. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు చోటుకుంది. ప్రపంచంలోని శ్రీమంతుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరురు ప్రమోద్…

రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన హైదరాబాద్

దుబాయ్ వేదికగా నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 155 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. మరో…

ఇక సామన్లు మోసుకెళ్లే బాధ తప్పినట్టే!

రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను…

కిడ్నాప్ చేసిన చిన్నారి దీక్షిత్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో  అతడి…

కొవిడ్ తో నాన్న పోరాడుతున్నారు..: డా. రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్లు

సినీ నటుడు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని…

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత!

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న నాయిని నర్సింహారెడ్డి కొన్నీ గంటల క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకు భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి,…

పులిలా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్

‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమురం భీమ్ టీజర్ విడుదల అరగంట ఆలస్యంగా విడుదల చేయించిన రాజమౌళి చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ పులిలా పోరాటానికి దూసుకెళ్తున్న ఎన్టీఆర్…

నవంబర్ లో ఇండస్ట్రీస్ స్పందన: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి, అక్టోబర్, 21; ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తేవడానికి పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 'ఇండస్ట్రీస్ స్పందన' అనే…

ఏపీలో భారీగా పెరిగిన వాహన జరిమానాలు…

కేంద్రం సవరించిన మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఏపీలోనూ మోటారు వాహనాల నిబంధనలను మరింత కఠినతరం చేయడమే కాకుండా, జరిమానాలు కూడా భారీగా పెంచారు. 1988 నాటి మోటారు వాహనాల చట్టానికి కేంద్రం అనేక…