The South9
The news is by your side.

జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం

మీడియా చానళ్ల చర్చల్లో పాల్గొనేందుకు ప్రతినిధుల నియామకం ఇరువురికీ పవన్ అభినందనలు మీడియాలో గళం బలంగా వినిపించాలని కోరుకుంటున్న జనసేన మీడియా చర్చా కార్యక్రమాల్లోనూ తమ గళాన్ని…

సుదీర్ఘ విరామం తర్వాత.. ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో సేవలు

ఉదయం ఏడు గంటలకు పరుగులు తీసిన తొలి రైలు మూసాపేట, భరత్‌నగర్ స్టేషన్ల మూసివేత బుధవారం నుంచి మూడు కారిడార్లలోనూ సేవలు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ…

సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా అంగీకారం!

రియాను 6 గంటల పాటు విచారించిన ఎన్సీబీ తన సోదరుడి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడి రేపు మరోసారి రియాను ప్రశ్నించనున్న ఎన్సీబీ బాలీవుడ్ యువ హీరో సుశాంత్ మృతి వ్యవహారంలో…

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం.. 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ 4వ సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున తన సమ్మోహనకరమైన మాటలతో బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులకు స్వాగతం పలికారు. ఈసారి…

వైస్సార్సీపీ లో ఎంపీ ల మౌనం

గత కొంత కాలం గా వైస్సార్సీపీ ఎంపీ లు అభివృద్ధి కార్యక్రమాల లో పెద్దగా పాలు పంచు కోవడం లేదు. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ కి ఎక్కవ ఎంపీ స్థానాలు ఇచ్చారు ప్రజలు. కరోన వచ్చినప్పుడు నుంచి…

ఇకపై ఆ బాధ్యత సచివాలయాలదే: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

మీ ఏరియాలో రాత్రి పూట స్ట్రీట్ లైటులు వెలగడం లేదా?..పగటి పూట కూడా అవి నిరంతరరాయంగా వెలుగుతూనే ఉన్నాయా?..వాటి బాగోగులు చూసే మనిషి కరువయ్యారా?..డోంట్ వర్రీ ఇకపై ఈ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్…

హరీశ్ రావు కు కరోనా పాజిటివ్

కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న హరీశ్ టెస్టులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాంటాక్ట్ లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాలన్న హరీశ్ తెలంగాణ మంత్రి హరీశ్…

FAU -G: PUBG ని తలదన్నేలా భారత్ కొత్త యాప్.. అక్షయ్ కుమార్ అధికారిక ప్రకటన

ప్రధానమంత్రి పిలుపు మేరకు 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' ఉద్యమంలో భాగంగా PUBGని రీ ప్లేస్ చేస్తూ భారత్ కొత్త స్వదేశీ యాప్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు బాలీవుడ్ స్టార్…

నూతన్ నాయుడు అరెస్ట్.. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో ఫేక్ కాల్స్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసినట్లు విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌…

కరోనా వైరస్ బారిన పడిన 822 మంది జర్నలిస్టులకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక…

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన 822 మంది జర్నలిస్టులకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటికే…