The South9
The news is by your side.

నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు_ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. స్థానిక ఎమ్మెల్యే కాకాణి తో…

ఆనందయ్యతో కాకాణి ప్రెస్ మీట్ తేది:23-05-2021 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన…

నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ లో నయా మోసం

నెల్లూరు ప్రతినిధి :(క్రైమ్)  దేశంలో కరోనా విజృంభణ కి, ప్రముఖుల నుంచి సామాన్యులు దాక అందరూ కరోనా కాటుకు గురైన వారే. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణమని చెప్పుకోవాలి.…

కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ

22.05.2021 అమరావతి ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ: ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి…

ప్రముఖ నిర్మాత సినీ జర్నలిస్ట్ పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత

ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలువైద్య ఆరోగ్య శాఖ…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అమరావతి:  కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత,…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రాక.

నెల్లూరు ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కలిగిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందు గల ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఈరోజు జన సందోహం మధ్య స్థానిక ఎమ్మెల్యే…

రేపటి నుంచి కృష్ణపట్నం నందు యదావిధిగా ఆయుర్వేద మందు పంపిణీ

నెల్లూరు ప్రతినిధి :  గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం   నందుగల కరోనా వైద్యానికి ఇస్తున్న ఆయుర్వేద ముందు అందుబాటులోకి…

కోవిడ్ నియంత్రణకు 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

అమరావతి కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏíపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విరాళానికి సంబంధించిన…

మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గుముఖం

దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం.       దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో…

50 లక్షల విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి అందజేసిన సూపర్ స్టార్ రజిని

చెన్నై ప్రతినిధి :   దేశంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడులో…