The South9
The news is by your side.

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా.

రాష్ట్రంలో మే 5న నిర్వహించ తలపెట్టిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు. ఆదిమూలపు సురేష్…

దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…

ఇజ్రాయిల్ లో తొక్కిసలాట 45 మంది మృతి

జెరూసలేం : ఇజ్రాయిల్ లో యూదులు పవిత్రంగా భావించే మౌంట్ మెలోన్ వద్ద తొక్కిసలాట లో 45 మంది మృతి చెందారు అని, 150కి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. యూదులు ఆ కొండ వద్ద లాగ్ బొమేర్…

రానా హీరోగా పాన్ ఇండియా సినిమా

రానా హీరోగా ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు నిర్మాణంలో పాన్ ఇండియా సినిమా 'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు,…

ప్రముఖ తమిళ దర్శకుడు కె.వి.ఆనంద్ కన్నుమూత

చెన్నై ప్రతినిధి : ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె. వి ఆనంద్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర మైన గుండెపోటు రావడంతో కన్నుమూసారు. కె.వి.ఆనంద్ వయసు 54 సంవత్సరాలు. మామూలు ఫోటోగ్రాఫర్…

కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న…

అమరావతి :  దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుంటే ఎప్పుడెప్పుడా లాక్ డౌన్ పెడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది…

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై తనిఖీలు

అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు, స్కానింగ్ ల కు డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, వంటి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల…

మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన జాగ్రత్తలు

కరోనా విలయ తాండవం చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి , ఎటువంటి భోజన పదార్థాలను తీసుకోవాలనేది తెలియజేసింది ఈ మొత్తం సమాచారం…

కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు. ముఖ్యమంత్రివైయస్ జగన్

26.04.2021 అమరావతి కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యల్లో మరో ముందడుగు కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సీ.ఎం వై.యస్‌ జగన్‌ సమీక్ష కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు కీలక నిర్ణయాలు కోవిడ్‌…