The South9
The news is by your side.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఏమి ఆశిస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు ఈవీఎం లో భద్రంగా ఉన్నాయి ‌ మరికొన్ని రోజుల్లో అనగా మే 2న ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే. అయితే అందరి అంచనాలు అధికార వై .ఎస్ .ఆర్ .సి. పి .కి గెలుపు అవకాశాలు…

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ఎన్.వి.రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో…

ఆంధ్ర తెలంగాణల ఐ టి మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కేటీఆర్ లకు కరోనా పాజిటివ్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఐ టి , భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో కూడిన జ్వరం ఉందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు…

కలిసి కూర్చొని మాట్లాడుకోండి శంకర్, లైకా సంస్థకి హైకోర్టు ఆదేశం

చెన్నై ప్రతినిధి: ‌   ప్రముఖ దక్షిణ అగ్ర దర్శకుడు శంకర్ కి రోజుకు ఒక వివాదం వెంటాడుతోంది. రోబో 2 చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ తో శంకర్ భారతీయుడు-2 చిత్రానికి…

విపత్కర సమయంలో వ్యాపారం చేస్తున్న నెల్లూరు నయా డాక్టర్ దేవుళ్ళు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది అత్యధికంగా 2 లక్షలు పైచిలుకు కేసులు నమోదు కావడం అంటే కరోనా ఎంత తొందరగా విస్తరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. అలానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి…

ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : పరిశ్రమల శాఖ మంత్రి…

అమరావతి. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక అడుగులు ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీ పటిష్ట కార్యాచరణ ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ :…

అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తాం .. ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : ‌‌  దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి నేపథ్యంలో     ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.       ప్రధాని మోదీ మాట్లాడుతూ..... అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. .తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన అధికారిక టీ న్యూస్ ఛానల్ లో ప్రముఖంగా ఈ వార్తని ప్రసారం చేయడం…

నిత్యం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. తిరుపతి పార్లమెంట్…

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ముగిసిన సందర్భంగా ఆర్బీఐ బలపరిచిన అభ్యర్థి మన పాటి చక్రవర్తి ఓటర్లు ను ఉద్దేశించి మీడియా కి ఒక బహిరంగ లేఖ ను విడుదల చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై తనకు…