The South9
The news is by your side.

సిరివెన్నెల, వేటూరి తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను ఆవిష్కరించి సిరివెన్నెల…

అక్షరం ఆనందించిన వేళ సిరివెన్నెల, వేటూరి తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను ఆవిష్కరించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆంగ్ల అక్షరాల్లో వేలాది ఫాంట్స్ కు ధీటుగా వందలాది తెలుగు ఫాంట్స్…

మనుషులకు కొత్తరకం బర్డ్‌ఫ్లూ..రష్యాలో వెలుగుచూసిన కేసులు.

మనుషులకు కొత్తరకం బర్డ్‌ఫ్లూ...రష్యాలో వెలుగుచూసిన కేసులు..! బర్డ్‌ఫ్లూలో ‘హెచ్‌5ఎన్‌8’ అనే కొత్త రకం మానవుల్లోకి వ్యాపించింది. ప్రపంచంలో తొలిసారిగా రష్యాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇది…

జంక్ ఫుడ్ కి యువత దూరంగా ఉండాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన 61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని…

ప్రముఖ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీ తో భేటీ

చెన్నై ప్రతినిధి: ‌‌  ప్రముఖ నటుడు' మక్కల్ నీతి మైయం, పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ కొద్దిసేపు క్రితం ్ ప్రముఖ నటుడు ,స్నేహితుడు అయినా రజినీకాంత్ ని కలవడం జరిగింది. గత కొంతకాలం క్రితం గా…

ఈరోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో వైయస్ షర్మిల భేటీ

ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ…

లవ్లీ హీరో ఆది చేతులమీదుగా ‘బ్యాక్ డోర్ ‘ఫస్ట్ లుక్

"బ్యాక్ డోర్" బ్లాక్ బస్టర్ అవ్వాలి! -లవ్లీ హీరో ఆది సాయికుమార్ ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం…

సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్యా నేరం చేసిన నిందితులు అరెస్ట్

న్యాయవాద దంపతుల హత్య : ముగ్గురి అరెస్ట్‌ కేసు వివరాలను వెల్లడించిన రామగుండం పోలీసులు కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి…

ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…

భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

ఈ నెల 26న నితిన్ ‘ చెక్’

నితిన్‌ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ కథానాయిక కాగా, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియిర్‌…

మా నాన్నని చంపిన దోషులపై నాకు ఎలాంటి కోపం లేదు.. జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తిగా మారింది. పుదుచ్చేరిలో ప్రభుత్వ మహిళా కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి…