Browsing Category
AP
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన పోలీస్ అధికారులు కు ఇతర ప్రభుత్వ సిబ్బంది కి నా…
శభాష్ పోలీస్ – డీజీపీ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు: రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ IPS.
*ప్రతి…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన నేడు మంత్రి వర్గం భేటీ
*నేడు వెలగపూడి సచివాలయంలో అంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం భేటీ* వెలగపూడి : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా కీలకాంశాలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కొన్ని సంక్షేమ పథకాల…
గవర్నర్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ
గవర్నర్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
విజయవాడ: రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్కు…
జంక్ ఫుడ్ కి యువత దూరంగా ఉండాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు
హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య
అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన
61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని…
ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…
భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…
ఆంధ్రాలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా..
పంచాయితీ ఎన్నికలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో అందరూ ఊహించినట్టు మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. *ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
గతంలో ఆగిన చోట…
విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డుకోలేని ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా సాధిస్తాడా.. తేదేపా…
విశాఖ ప్రతినిధి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తేదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలుపుటకు విచ్చేసిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…
మంత్రి సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఫలితాలు సూపర్ హిట్..వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారీ…
తేదీ: 14-02-2021,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
*రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*పరిశ్రమల శాఖ మంత్రి…
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది మృతి దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన..
*కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి*
వెల్దుర్తి: కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు.…
ఆంధ్రప్రదేశ్లో లో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో…