Browsing Category
AP
జనసేనా ని పరిస్థితి ఏంటి ?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటి అనేది సర్వత్ర ఆసక్తి గా ఉన్నది. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ముందుగానే తమ అభ్యర్థి ని…
పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ
ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.…
అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర కన్నుమూత!
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన…
తిరుపతి ఉపఎన్నిక పై వైయస్సార్ పార్టీ వ్యూహం ఏమిటి?
2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి గా బల్లి దుర్గాప్రసాద్ టికెట్ ని చేజికిచ్చుకున్నారు. చివరి నిమిషం లో అనూహ్యంగా దుర్గా ప్రసాద్ పేరు తెరమీదకు రావడం ,టికెట్ ఖరారు కావడం ,ఆ ఎన్నికల్లో భారీ…
హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు: ఐవైఆర్ కృష్ణారావు
మత సంబంధ అంశాల్లో సర్కారు జోక్యం చేసుకోవడం ఎందుకంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిందంటూ ఈనాడులో ప్రచురించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఏపీ…
నేడు తొలి కార్తీక సోమవారం… శైవ క్షేత్రాలు కిటకిట!
శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమై, నేడు తొలి సోమవారం కావడంతో, శైవక్షేత్రాలతో పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు దేవాలయాల్లో కరోనా నిబంధనలను అనుసరించి,…
పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం: చంద్రబాబు
మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది
సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది
బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది
విద్యావ్యవస్థను వైసీపీ సర్కారు నిర్వీర్యం…
‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
జగన్ జీవితంలోని మానవీయ అంశాల ఆధారంగా పుస్తకం
పుస్తకాన్ని రూపొందించిన గాంధీ పథం మ్యాగజైన్
పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా పుస్తకావిష్కరణ
సీఎం జగన్ బాల్యం నుంచి ప్రజాసంకల్ప…
మంత్రి మేకపాటితో తైవాన్ కంపెనీల ప్రతినిధుల సమావేశం
ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం అని పేర్కొన్న మేకపాటి
రాష్ట్రంలో విస్తృత మౌలిక సదుపాయాలు ఉన్నాయని వెల్లడి
తైవాన్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఉద్ఘాటన
ఏపీ పరిశ్రమల…
ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉంటే మా వైసీపీ గెలవడం కష్టమే: రఘురామకృష్ణరాజు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలను తెరిచినప్పుడు... స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఇబ్బంది ఏమిటని…