The South9
The news is by your side.
Browsing Category

AP

యేసు జన్మ దినము విశేష మైనది,మర్మమైనది

లోకములో అనేకమంది ఘనులు జన్మించి యున్నారు. కానీ యేసు జన్మ దినము విశేష మైనది,మర్మమైనది.ఒక దేవాదిదేవుడు శరీర ఆకారం లో పాపములేనివాడుగా , పరిశుద్ధాత్మ మూలంగా మరియ అనే కన్యక గర్భము ద్వారా సమస్త…

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్… సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా నీలం సాహ్నీ

ఏపీ పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక మార్పు జరిగింది. రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎస్ గా వ్యవహరిస్తున్న నీలం సాహ్నీ ఈ నెల 31తో…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రులు, చీఫ్…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రులు, చీఫ్ సెక్రటరీ.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ… మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన పేర్ని నాని

సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు. ఏపీ…

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కు RPI, పార్టీ అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి…

ఆర్. పి. ఐ పార్టీ రొండు రాష్ట్ర ల కన్వీనర్ పేరం శివనాగేశ్వర రావు గౌడ్, ఆర్. పి. ఐ. జిల్లా అధ్యక్షుడు sk మాబు నెల్లూరు క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరం శివ…

గొర్రెపిల్ల, కంబళితో సీఎం ‘జగనన్న జీవ క్రాంతి’ ప్రారంభం

మహిళల స్వయంసమృద్ధే లక్ష్యంగా తీసుకువచ్చిన 'జగనన్న జీవ క్రాంతి' పథకానికి ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్…

ఏలూరులో వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది: పవన్ కల్యాణ్

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా దీని బారిన పడ్డారని... వీరిలో దాదాపు 470 మంది ఆసుపత్రి నుంచి…

షేర్ చేస్తున్నారా….. జర జాగ్రత్త

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగినా నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్ లొనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో న్యూస్ షేర్ చేయడం అనేది పరమావధి లా మారింది. పొలిటికల్ గ్రూప్ లు మీడియా గ్రూప్…

చంద్రబాబు నాయుడికి మోసం చేయడం మాత్రమే తెలుసు: జగన్

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఈ రోజు 10 బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై…

పడవ నడుపుతూ వెళ్లిన మంత్రి మేకపాటి

తెడ్డుతో పడవ నడుపుతూ సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి మేకపాటి మంత్రి వస్తున్నారని తెలిసి ఊరి జనమంతా గట్టున నిలబడి ఎదురుచూసిన వైనం నిండా మునిగిన…