Browsing Category
AP
నెల్లూరు ఎంపీ ఆదాల సీఎం సభ ప్రాంగణం పరిశీలన
మంత్రులతో కలిసి ఎంపీ ఆదాల ఏర్పాట్ల పరిశీలన
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రులతో కలిసి…
ఎన్నికలంటే ఎందుకు పారిపోతున్నారు—దేవినేని ఉమ
_*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి పంచాయితీ ఎన్నికలు పెడతామంటే ఎందుకు పారిపోతున్నారు ? ఎందుకు భయపడుతున్నారు ?*_
_*బలవంతపు ఎకగ్రీవాలు…
ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామిచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.…
కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా…
రామతీర్థం చేరుకున్న చంద్రబాబు… నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు
విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రం రణరంగాన్ని తలపిస్తోంది. రాజకీయనేతల తాకిడితో ఇక్కడి బోడికొండ పరిసరాలు వేడెక్కిపోయాయి. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం…
ప్రధాని మోదీకి ఇళ్ల పట్టాల పంపిణీ గురించి వివరించిన సీఎం జగన్
నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి…
బ్యాంకుల ఎదుట చెత్త.. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్పై సస్పెన్షన్ వేటు
బ్యాంకుల ఎదుట చెత్తవేసిన ఘటనలో కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్రావు క్షమాపణ చెప్పిన కొన్ని నిమిషాలకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. బ్యాంకుల ఎదుట చెత్త వేయడాన్ని…
కొత్త కోడూరు వెళాంగణి చర్చిలో తిరుపతి లోక్సభ RPI పార్టీ అభ్యర్థి ప్రత్యేక ప్రార్థనలు
కొత్తకోడూరు వెళాంగణి చర్చినందు తిరుపతి ఉపఎన్నికల ప్రచారాలు సజావుగ జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా RPi పార్టీ జిల్లా అధ్యక్షులు SKమాబు మాట్లాడుతు కులమతలకు అతీతంగా…
పులివెందుల చర్చిలో తల్లి, భార్యతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న జగన్
క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ఈ రోజు ఆయన పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక…
తొలి దశలో 16.5 లక్షల ఇళ్ల నిర్మాణం 1.24 కోట్ల మందికి లబ్ధి: జగన్
'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడ…