The South9
The news is by your side.
Browsing Category

AP

ఏపీలో రేపటి నుంచే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

మార్చి నుంచి నిలిచిపోయిన సేవలు పరిమిత సంఖ్యలో 19 నుంచి అనుమతి ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ…

ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నిర్మాత రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారికి…

ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నిర్మాత రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి జన్మదినం నేడు.1943 సెప్టెంబర్17 న నెల్లూరు లో జన్మించారు సుబ్బిరామిరెడ్డి. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బికాం…

కైనటిక్‌ ‌గ్రీన్‌ ‌ప్రతినిధులతో మేకపాటి భేటీ

'నైపుణ్యమే' యువత భవితకు ఆయుధం: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  30 నైపుణ్య కళాశాలల ఏర్పాటే ముఖ్యమంత్రి ధ్యేయం, మంత్రిగా నాకు సార్థకత నైపుణ్య,…

సీఎం జగన్ ను కలిసిన సినీ నటుడు అలీ

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ సీఎం జగన్ తో సమావేశం గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ టాలీవుడ్ కమెడియన్ అలీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం…

Breaking: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి కరోనా చికిత్స పొందుతుండగా గుండెపోటు

తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారికి బలయ్యారు. దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తెలియడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే…

మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్

అమరావతిలో ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేశాయి.. అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యింది.. సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చాం..…

ఏపీలో పదాధికారులను నియమించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పదాధికారులను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శలుగా…

సహజవాయువుపై భారీగా వ్యాట్ పెంచిన ఏపీ ప్రభుత్వం

14.5 శాతం నుంచి 24.5 శాతానికి వ్యాట్ పెంపు కరోనా వల్ల ఆదాయం తగ్గిందన్న ప్రభుత్వం వివిధ పథకాల అమలు కోసం వ్యాట్ పెంచినట్టు ప్రకటన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.…

‘అంతర్వేది’ తో బీజేపీ – వైసీపీ మధ్య గ్యాప్ పెరిగిందా?

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన…

ఏపీకి ఫిక్సెడ్ రాజధాని అన్నది ఉండదా?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ…