The South9
The news is by your side.
Browsing Category

Business

మంత్రి మేకపాటితో తైవాన్ కంపెనీల ప్రతినిధుల సమావేశం

ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం అని పేర్కొన్న మేకపాటి రాష్ట్రంలో విస్తృత మౌలిక సదుపాయాలు ఉన్నాయని వెల్లడి తైవాన్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఉద్ఘాటన ఏపీ పరిశ్రమల…

సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో క్యాంపు కార్యాలయంలో పోస్కో ప్రతినిధుల భేటీ.

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో…

లగ్జరీ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో అడుగుపెడుతోంది: విజయసాయిరెడ్డి

ఇటలీకి చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ ఆయన ట్వీట్…

ఒకప్పుడు రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేశాడు.. ఇప్పుడు దివాళా తీశాడు!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శ్రీమంతులు బజారున పడొచ్చు... సామాన్యుడు అందలానికి ఎక్కొచ్చు. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు చోటుకుంది. ప్రపంచంలోని శ్రీమంతుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరురు ప్రమోద్…

ఇక సామన్లు మోసుకెళ్లే బాధ తప్పినట్టే!

రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను…

జియో నుంచి రూ. 2,500కే 5జీ స్మార్ట్‌ఫోన్!

30 కోట్ల మంది 2జీ ఫోన్ల వినియోగదారులే లక్ష్యం గరిష్ఠంగా రూ. 3 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్లు అందించాలని యోచన ప్రస్తుతం రూ. 27 వేలుగా ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ ధర టెలికం రంగంలో సంచలనాలకు…

ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ ఏది?

ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంట్లోని టీవీలో విడుదలైపోతోంది. ఈ విప్లవానికి కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఇంతకుముందు ఇవి కొత్త సినిమాలు…

నైపుణ్యమే యువత భవితకు ఆయుధం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

అమరావతి: నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టెక్‌ ‌మహీంద్ర ఫౌండేషన్‌, ‌బయోకాన్‌…

నేనెక్కడున్నా..మనసెప్పుడూ నియోజకవర్గ ప్రజలతోనే: మేకపాటి గౌతమ్ రెడ్డి

మంత్రి మేకపాటి ఇలాకాలోనే ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం..నా అదృష్టం : మంత్రి మేకపాటి ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక శకానికి తొలి అంకురం …

సహజవాయువుపై భారీగా వ్యాట్ పెంచిన ఏపీ ప్రభుత్వం

14.5 శాతం నుంచి 24.5 శాతానికి వ్యాట్ పెంపు కరోనా వల్ల ఆదాయం తగ్గిందన్న ప్రభుత్వం వివిధ పథకాల అమలు కోసం వ్యాట్ పెంచినట్టు ప్రకటన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.…