The South9
The news is by your side.
Browsing Category

Business

గంగవరం పోర్టును దక్కించు కోనున్న అదాని సంస్థ ?

*అదానీ చేతికి గంగవరం పోర్టు?* వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5% వాటా కొనుగోలుకు ఒప్పందం లావాదేవీ విలువ రూ.1,954 కోట్లు *డీవీఎస్‌ రాజు వాటా కొనుగోలుకూ సంప్రదింపులు* అమరావతి :…

జియో బంపర్ ఆఫర్.. 2 ఏళ్లు కాల్స్, నెట్ ఫ్రీ

*జియో బంపర్ ఆఫర్.. 2 ఏళ్లు కాల్స్, నెట్ ఫ్రీ* ముంబయి : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999…

రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు

తిరుపతి : విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు... అంటూ నలుదిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం... పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు... విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని…

ఆ ప్రచారాన్ని ఆపండి వ్యాపార దిగ్గజం రతన్ టాటా

భారతదేశం గర్వించదగ్గ వ్యాపార దిగ్గజాలు లో ప్రముఖులు రతన్ టాటా. టాటా గ్రూప్ నుంచి అనేక ఉత్పత్తులు తో సామాన్యుడికి దగ్గర సంబంధం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వ్యాపారవేత్తగా నే కాకుండా…

బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

*ముగిసిన బడ్జెట్ 2021 -22 సమావేశం....* *బడ్జెట్ ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం* *ఫిబ్రవరి 1 సోమవారం రోజున అంటే నేడు ఉదయం 11 గంటలకు యూనియన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంటులో…

రూ. 700 కోట్ల పన్ను ఎగవేసిన చెట్టినాడు గ్రూప్

చెట్టినాడు గ్రూప్ సంస్థలకు చెందిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపన్నుశాఖ జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.…

షేర్ చేస్తున్నారా….. జర జాగ్రత్త

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగినా నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్ లొనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో న్యూస్ షేర్ చేయడం అనేది పరమావధి లా మారింది. పొలిటికల్ గ్రూప్ లు మీడియా గ్రూప్…

తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు!

కొన్నిరోజుల కిందట చిరంజీవి, నాగార్జున తదితర సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి టాలీవుడ్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.…

ఈ రేసింగ్ పావురం పేరు ‘న్యూ కిమ్’.. ధర రూ. 14 కోట్ల పైమాటే!

ఏంటీ.. ఒక్క పావురం ఖరీదు రూ. 14 కోట్లా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఇది నిజం. ‘న్యూ కిమ్’గా పిలిచే ఓ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్…

టిక్‌టాక్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో ప్రవేశానికి కసరత్తు షురూ!

మొన్న ‘పబ్‌జీ మొబైల్’, నేడు ‘టిక్‌టాక్’ ఉద్యోగులకు లేఖ రాసిన టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ యూజర్లు, క్రియేటర్లకు తిరిగి అంకితమవుదామన్న గాంధీ దేశంలోని టిక్‌టాక్ ప్రియులకు…