The South9
The news is by your side.
Browsing Category

Politics

రాష్ట్రంలో బ్రోకర్‌ ‘బాబు’.. జోకర్‌ ‘లోకేశ్‌’ డ్రామాలు మంత్రి జోగి రమేశ్‌.

*17.02.2023.* *తాడేపల్లి.* *రాష్ట్రంలో బ్రోకర్‌ ‘బాబు’.. జోకర్‌ ‘లోకేశ్‌’ డ్రామాలు..* *సీఎం జగన్ పై నోరు పారేసుకుంటే బడిత పూజ* *లోకేశ్‌ది పాదయాత్ర కాదు. ఫన్నీ యాత్ర*…

రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు

*తేదీ: 16-02-2023* *రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం* *11.43 జీఎస్డీపీ తో వృద్ధిబాటలో ఏపీ* *40 వేల కోట్ల పెట్టుబడుల సాధనతో దేశంలోనే అగ్రస్థానం* *పవర్ లేదనే కడుపు…

రియల్ డెవలప్మెంట్ ఏంటో సీఎం జగన్ చేసి చూపిస్తారు: సజ్జల

తేదీ: ఫిబ్రవరి 09, 2023* : తాడేపల్లి *రియల్ డెవలప్మెంట్ ఏంటో సీఎం జగన్ చేసి చూపిస్తారు: సజ్జల* *అమరావతి పేరుతో చంద్రబాబు అండ్ కో దోపిడీ* ఆంధ్రప్రదేశ్ లో నిజమైన అభివృద్ధి అంటే…

పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన.. తొలివిడతగా రూ.19.95కోట్లు…

*తేదీ: ఫిబ్రవరి 03, 2023* *స్థలం: తాడేపల్లి* *పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన.. తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల* *200ల వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన…

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే…

*రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి* *ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు…

ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా: ఎంపీ నందిగం సురేశ్.

తేదీ: జనవరి 24, *ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా: ఎంపీ నందిగం సురేశ్ సవాల్* - రామోజీ-బాబులు ఎస్సీలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారంటూ ఫైర్ - రామోజీ బొజ్జ రాక్షసుడిలా…

చంద్రబాబు కామెంట్లపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం.

*మీడియాను కుక్కలతో పోల్చిన చంద్రబాబు* మూడేళ్లు అధికారానికి దూరం కావడంతో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. రోజురోజుకు ఆయనలో అసహనం పెరిగిపోతోంది. *ఇప్పటికే కొన్ని…

రాష్ర్ట విభజన అంశాల పరిష్కారం పై ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో వైయెస్ జగన్ భేటీ.

న్యూఢిల్లీ తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేయండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి *రాష్ర్ట విభజన అంశాలపై పరిష్కారంపై ఢిల్లీలో ప్రత్యేక భేటీ*…

పేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య ప్రభుత్వ లక్ష్యం. సీఎం జగన్

*21-12-2022* బాపట్ల జిల్లా, చుండూరు మండలం, యడ్లపల్లి గ్రామం. *ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ విప్లవం* పెత్తందారుల పిల్లలకేనా ఇంగ్లీష్ చదువులు.. పేద పిల్లలకు వద్దా? విద్యార్థులకు…

వృద్ధుల పెన్షన్ రూ. 2750కి పెంపు:సీఎం జగన్

*13-12-2022* *తాడేపల్లి* *వృద్ధుల పెన్షన్ రూ. 2750కి పెంపు* *ప్రతి నెలా రూ.130.44 కోట్ల అదనపు వ్యయం.* *రూ. 23 వేల కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు ఆమోద ముద్ర* *సీఎం జగన్…