The South9
The news is by your side.
Browsing Category

Politics

ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…

భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

మా నాన్నని చంపిన దోషులపై నాకు ఎలాంటి కోపం లేదు.. జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తిగా మారింది. పుదుచ్చేరిలో ప్రభుత్వ మహిళా కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి…

మా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకో రాహుల్ గాంధీ.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి…

ఢిల్లీ  ప్రతి నిధి: ‌‌                ‌                            ఎప్పుడు తన మాటలతో, కవిత్వంతో పెద్దల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి సైతం నవ్వు తెప్పించే గల నేత రిపబ్లిక్ పార్టీ ఆఫ్…

కెసిఆర్ నీ భూమి 25 లక్షల చొప్పున ఇస్తావా 48 గంటల్లో చెల్లిస్తా..కాంగ్రెస్ నేత రేవంత్…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతుల కోసం రాజీవ్ రైతు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రావిరాల…

గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలి. బిజెపి ప్రధాన కార్యదర్శి…

గద్వాల్ ప్రతినిధి: ‌                                    తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా గ్రామ స్థాయిలో విస్తరిస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్ర నాయకులు ఉధృతంగా పర్యటిస్తున్నారు. ఈ…

మే 14న, లేక జూలై 8న ప్రారంభం కాబోతున్న వై యస్ షర్మిల పార్టీ?

తెలంగాణలో వైయస్ షర్మిల పెడుతున్న టువంటి పార్టీపై స్పష్టత వచ్చినట్టు అనుకోవాలి. పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది అయితే పార్టీ ప్రకటన తేదీ ఎప్పుడనేది కూడా దాదాపు…

ఆంధ్రాలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా..

పంచాయితీ ఎన్నికలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో అందరూ ఊహించినట్టు మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. *ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల* ‌ ‌ గతంలో ఆగిన చోట…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డుకోలేని ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా సాధిస్తాడా.. తేదేపా…

విశాఖ ప్రతినిధి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తేదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలుపుటకు విచ్చేసిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…

మంత్రి సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఫలితాలు సూపర్ హిట్..వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారీ…

తేదీ: 14-02-2021, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. *రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *పరిశ్రమల శాఖ మంత్రి…

ఆంధ్రప్రదేశ్లో లో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో…