Browsing Category
Politics
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో మరో నటుడు శరత్ కుమార్ భేటీ
చెన్నై ప్రతినిధి: నిన్న ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పాలి. కొద్దిసేపు క్రితం ప్రముఖ…
జనసేన గెలుపు చూసి ఓర్వలేక వైసీపీ ఎమ్మెల్యేలు ఆగడాలు కి పాల్పడుతున్నారు.. పవన్…
మత్స్యపురిలో జనసేన విజయం భరించలేక వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు పాల్పడుతున్నాడు: పవన్ కల్యాణ్
మత్స్యపురి సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు
జనసేన గెలుపును ఓర్వలేకపోతున్నారన్న పవన్
తనను…
9 ,10, 11, విద్యార్థుల కొరకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
చెన్నై ప్రతినిధి :దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11,
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో…
మత్స్యకారుల తో కలిసి వేటకు వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. పుదుచ్చేరి పర్యటనలో రాహుల్ గాంధీ మత్స్యకారుల తో కలిసి పాల్గొన్న సమావేశంలో చెప్పినట్టు, కేరళలోని…
రాష్ట్రపతి పాలన దిశగా.. పుదుచ్చేరి
చెన్నై ప్రతినిధి :రాజకీయ సంక్షోభంలో ఉన్న పుదుచ్చేరి ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రపతి పాలన వైపు వెళ్లే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంచార్జి…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన నేడు మంత్రి వర్గం భేటీ
*నేడు వెలగపూడి సచివాలయంలో అంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం భేటీ* వెలగపూడి : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా కీలకాంశాలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కొన్ని సంక్షేమ పథకాల…
గవర్నర్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ
గవర్నర్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
విజయవాడ: రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్కు…
మేయర్, డిప్యూటీ మేయర్లుగా పదవీ భాద్యతలు స్వీకరించిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలత
*మేయర్, డిప్యూటీ మేయర్లుగా పదవీ భాద్యతలు స్వీకరించిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలత*
హైదరాబాద్, ఫిబ్రవరి 22 :: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె…
ప్రముఖ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీ తో భేటీ
చెన్నై ప్రతినిధి: ప్రముఖ నటుడు' మక్కల్ నీతి మైయం, పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ కొద్దిసేపు క్రితం ్ ప్రముఖ నటుడు ,స్నేహితుడు అయినా రజినీకాంత్ ని కలవడం జరిగింది. గత కొంతకాలం క్రితం గా…
ఈరోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో వైయస్ షర్మిల భేటీ
ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ…