The South9
The news is by your side.
Browsing Category

National

రేప్ కేసుల విచారణపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్

వెంటనే ఎఫ్.ఐ.ఆర్ – 60 రోజుల్లో దర్యాప్తు - ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆఫీసర్లపై కఠిన చర్యలు - బాధితుల మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి - నేరస్థులను ట్రాక్ చేసేందుకు నేషనల్ డేటా…

రెండు ప్రముఖ జాతీయ ఛానళ్లైన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌలపై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్…

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. మరోవైపు…

టీఆర్పీ రేటింగ్ స్కామ్… రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓలపై పోలీసుల ప్రశ్నల వర్షం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ ఖాన్ చందానీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష్ భండారీలపై ముంబై పోలీసులు ప్రశ్నల వర్షం…

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి

ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా…

ముందు ఇది చెప్పండి.. రూ. 8,400 కోట్ల లగ్జరీ విమానాల సంగతేంటి?: రాహుల్

సరిహద్దుల్లో చైనాతో ఇబ్బందులు సైనికుల అవసరాలు తీర్చాల్సిన సమయం ఇది ఇప్పుడు వేల కోట్లు పెట్టి లగ్జరీ విమానాలు ఎందుకు? ట్రాక్టర్ పై ఆ కుషన్ ను అభిమానులు వేశారన్న రాహుల్ పంజాబ్ లో జరిగిన…

ఫ్లాష్ ఫ్లాష్ మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో చిత్తూరు పోలీసుల దాడులు

అంతరాష్ట్ర కంజరభట్ జాతి బందిపోటు దొంగలు అరెస్ట్... ఆగస్టు లో నగరి లో కంటైనర్ దోపిడీకి గురైన సుమారు 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు జప్తు చేసిన చిత్తూరు పోలీసులు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ.…

మధుర గాయకుడు మన బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు!

ఈ లోకాన్ని విడిచిన గానగంధర్వుడు ఆగస్టు 5న చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిక కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూత తీవ్ర విషాదంలో అభిమానులు బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ…

డ్రగ్స్ కేసులో త్వరలోనే దీపికా పదుకొణే, రకుల్ లకు నోటీసులు సారా, శ్రద్ధా కపూర్ లకు…

రియాను విచారించగా పలు పేర్లు వెల్లడి ఎన్డీపీసీ చట్టం సెక్షన్ 67 కింద సమన్లు వెల్లడించిన ఎన్సీబీ డైరెక్టర్ మల్ హోత్రా బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, సుశాంత్…

గురకపెట్టే వారికి కరోనా ముప్పు మూడు రెట్లు అధికం!

సాధారణ రోగులతో పోలిస్తే ప్రాణాలకు ముప్పు అధికం శ్వాసనాళంలోకి కొన్ని క్షణాలపాటు ఆగిపోయే గాలి వార్‌విక్ అధ్యయనంలో వెల్లడి సాధారణ రోగులతో పోలిస్తే గురకపెట్టే కరోనా రోగుల ప్రాణాలకు…

దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

24 గంటల్లో దేశంలో 83,809 మందికి కరోనా మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237 మృతుల సంఖ్య మొత్తం 80,776 కోలుకున్న వారు 38,59,400 మంది   భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో…