The South9
The news is by your side.
Browsing Category

National

ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన.. ప్లాస్మా పని చేయట్లేదట

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కోవిడ్ -19.. ఒక పట్టాన కొరుకుడుపడనిదిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఈ వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్…

కొండను తవ్వి ఎలుకను పట్టారు

రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలనేది సుషాంత్‍ సింగ్‍ అభిమానుల డిమాండ్‍. బీహార్‍ ఎన్నికల నేపథ్యంలో సుషాంత్‍ సింగ్‍ కేస్‍ పొలిటికల్‍గాను ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరతగతిన న్యాయం చేసేయాలనే…

ఇవాళ నా ఇల్లు కూలిపోయింది… రేపు నీ అహంకారం కూలిపోతుంది

ముంబయిలో కంగనా కార్యాలయం కూల్చివేత పై ప్రతీకారం తీర్చుకున్నావా? మనం కాలచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి ముంబయిలోని తన కార్యాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడంపై బాలీవుడ్…

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ ….

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ,…

పబ్జీ సహా 118 యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం

హానికర మొబైల్ యాప్ లపై కేంద్రం కఠినచర్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని వెల్లడి టిక్ టాక్ ను గతంలోనే నిషేధించిన కేంద్రం ఎంతోకాలంగా పబ్జీ గేమ్ ను నిషేధించాలని…

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్!

కరోనాను జయించిన తరువాత అనారోగ్యం ఈ నెల 18 నుంచి చికిత్స ఈ ఉదయం ఇంటికి పంపించిన వైద్యులు కరోనా వైరస్ ను జయించి, ఆపై అనారోగ్యం బారినపడిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా,…

1200 మంది లాయర్లు సుప్రీంకు రాసిన లేఖలో ఏముంది?

సీనియర్ న్యాయవాదిగా సుపరిచితుడు ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై తాజాగా…

విప్లవాత్మక మార్పు.. దేశంలో ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డుపై మోదీ కీలక ప్రకటన

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం ప్రతి పౌరుడికి ఒక ఐడీ నంబర్‌ ప్రజల ఆరోగ్య డేటా నిక్షిప్తం జాతీయ స్థాయిలో అందుబాటులో సమాచారం ‘వన్‌ నేషన్‌.. వన్‌ హెల్త్‌’ దిశగా దేశంలో…

జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా: కేంద్రం

ఢిల్లీ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి డా.రమేష్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే…

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి పై దాడి..!

కొలకత్తా: పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పై కొందరు వ్యక్తులు భౌతికంగా దాడి చేశారు. ఆపై ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇవాళ ఆయన కోచ్ పుకూర్ గ్రామానికి బయలుదేరారు. అక్కడికి…