Browsing Category
Telangana
ప్రసాద్ స్కీం కింద జోగుళాంబ ఆలయానికి నిధులు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే
ప్రసాద్ స్కీం కింద జోగుళాంబ ఆలయానికి నిధులు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది
నిధులు తెచ్చింది కేంద్రమే...ఇచ్చింది కేంద్రమే,
తామేదో ఘనకార్యం చేసినట్టు ప్రసాద్ స్కీం నిధులు తెచ్చామని…
వావ్.. ఏమి’టీ’ రుచి… అల్లం ఛాయ్ తాగుతూ సెల్ఫీ పోస్ట్ చేసి ఎమ్మెల్సీ…
ఛాయ్ గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అల్లం ఛాయ్ తాగుతూ ఫొటో తీసుకుని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తీరిక లేకుండా…
వెనక్కి తగ్గిన పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిపాల్ రెడ్డి
'నా కొడకా.. నీ కాళ్లు, చేతులు నరుకుతా. చంపేస్తా'... సంతోశ్ అనే జర్నలిస్టుపై పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. దీనికి సంబంధించిన ఆడియో బయటకు రాగానే...…
రిపోర్టరుపై పటాన్ చెరు ఎమ్మెల్యే తిట్ల దండకం…
తెలంగాణ పరిధిలోని పటాన్ చెరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి, ఓ విలేకరిని బెదిరిస్తూ చేసిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సదరు రిపోర్టర్ పేరు సంతోష్ అని…
ఈసారి తనకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటున్న కోమటిరెడ్డి.. రేసులో పలువురు నేతలు!
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవికి ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,…
మేము కూడా కలిశాము కాబట్టే…: పవన్ కల్యాణ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక జన సైనికుల అవిశ్రాంత కృషి కూడా తోడైందని, అందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్…
మంత్రి పువ్వాడ కాన్వాయ్పై బీజేపీ కార్యకర్తల దాడి..
జీహచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమై దాదాపు ఐదు గంటలు గడుస్తున్నా పలు డివిజన్లలో ఇప్పటికీ 10 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. మరోవైపు పలు ప్రాంతాల్లో…
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలిస్తున్న ప్రధాని
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రాక
భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ అభివృద్ధి పరిశీలన
దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో…
కేటీఆర్ హైటెక్ షోకేస్ లా తయారయ్యారు: డీకే అరుణ
పొత్తు లేదని టీఆర్ఎస్, ఎంఐఎంలు చెప్పుకుంటున్నాయి
ఒవైసీ సోదరులకు కేసీఆర్ భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు
టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై…
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా…