The South9
The news is by your side.

హోం ఐసోలేషన్‌కు మార్గదర్శకాలు జారీ 

post top

అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను ఖరారు చేసింది. కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ తీవ్రత తక్కువ ఉన్నవారు ఇంటి వద్దే కరోనాను తగ్గించుకునే విధానాలను ప్రకటించింది.

after image

రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాలు (తాజా పండ్లు, చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్, గోదుమలు) తీసుకోవాలని తెలిపింది. హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. టోల్ ఫ్రీ నెంబర్.0866-2410978 కు కాల్ చేయాలని సూచించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.