The South9
The news is by your side.

కోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ

post top

అమరావతి: తనకు షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు.

after image

తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షోకాజ్ నోటీస్ ఇవ్వలేదని తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే హైకోర్ట్ విచారిస్తోంది. ఈ కేసు సోమవారం విచారించే అవకాశం ఉంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.