The South9
The news is by your side.
Browsing Tag

crime news

బెదిరించి లొంగదీసుకున్న ఎస్సై

గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె…

ఆరేళ్ల బాలికను గొంతుకోసి హత్య

మేడ్చల్: ఆరేళ్ల బాలికను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని పోచారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కల్యాణ్, అనూష దంపతుల కుమార్తె ఆద్య(6). కాగా పోచారంలో స్థానిక ఇస్మాయిల్ ఖాన్…

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కొంతమంది గుర్తుతెలియని దుండగులు డ్రక్స్ డీ ఎడిక్షన్ కేంద్రంలో…

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

ఖమ్మం: ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టి డ్రైవర్ మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని ఏన్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పాల్వంచ నుంచి హైద్రాబాద్…

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం 

భూపాలపల్లి: గోదావరిలో గల్లంతైన ఇద్దరి యువకుల మృత దేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.  బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ కు చెందిన ముగ్గురు యువకులు తొలి ఏకాదశి పుణ్యస్నానాలకు…

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు మృతి

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ(26) అనే జీవిత ఖైదీ అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో అతన్ని…

గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…

కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు. నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…

తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్‌

చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…

కృష్ణా జిల్లాలో టీడీపీ నేత హత్య

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం లో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది. పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత సాంబశివరావును దుండగులు గొంతు కోసి చంపారు. ఇవాళ నాగాయలంక నుంచి…

మృతుల సంఖ్య 6కి పెరిగింది

తమిళనాడు: కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 కు చేరుకున్నది. ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలిన విషయం…