The South9
The news is by your side.

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం 

post top

భూపాలపల్లి: గోదావరిలో గల్లంతైన ఇద్దరి యువకుల మృత దేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.  బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ కు చెందిన ముగ్గురు యువకులు తొలి ఏకాదశి పుణ్యస్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.

after image

వీరిలో ఒకరి మృతదేహం నిన్ననే లభించగా, మిగతా ఇద్దరు మృతదేహాలు కూడా గోదావరిలో లభించాయి.  శవపంచనామా నిమిత్తం ఇరువురి మృత దేహాలను మహాదేవపూర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.