The South9
The news is by your side.
Browsing Tag

telangana

వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి

వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.. ఇక, క్షేత్రస్థాయిలో ప్రజలను…

సేవాదాస్ 64 దేశాల్లోగల 18 కోట్ల బంజారాలు గర్వపడే చిత్రం -నిర్మాత ఇస్లావత్ వినోద్ రైనా

బహుభాషా భారీ బడ్జెట్ చిత్రం *సేవాదాస్* సెన్సార్ పూర్తి!! # 64 దేశాల్లోగల 18 కోట్ల బంజారాలు గర్వపడే చిత్రం!! -నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా -సీతారామ్ నాయక్-ఎమ్.బాలు చౌహాన్ శ్రీశ్రీ…

మంత్రి మేకపాటి అకాల మరణంతో దు:ఖసాగరంలో తెలుగు రాష్ట్రాలు

తేదీ: 21-02-2022, హైదరాబాద్. మంత్రి మేకపాటి అకాల మరణంతో దు:ఖసాగరంలో తెలుగు రాష్ట్రాలు *అనతికాలంలోనే రాజకీయాలలో ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర* *ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్…

తెలంగాణలో కొత్తగా 2850 కేసులు

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2850 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు 94 వేల 20 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో లో రెండు వేల ఎనిమిది వందల యాభై మందికి కరోనా…

హైదరాబాదులో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు !

 అత్యంత ఖ‌రీదైన ప్రాంతంగా బంజారాహిల్స్‌ తాజాగా ప్రభుత్వ నిర్దేశించిన మార్కెట్ విలువల ప్రకారం అత్యంత ఖరీదైన ప్రాంతంగా బంజారాహిల్స్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ గతంలో చదరపు గజం విలువ రూ.…

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా.

దేశంలో క్రమంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజు 15 వందల పైచిలుకు కేసులు నమోదు కాగా, నేడు ఆ సంఖ్య పంతొమ్మిది వందల వరకు చేరింది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్…

హీరో మంచు మనోజ్ కి కరోనా !

టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం*.. *కుర్ర హీరోకు కరోనా పాజిటివ్ కరోనా మహామ్మారి ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినిమా తారల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కమల్ హాసన్,…

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ" # "రెక్కీ" ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో చిత్ర బృందం!! "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న…

నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు -రామ్ గోపాల్ వర్మ

నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు -రామ్ గోపాల్ వర్మ కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.…