The South9
The news is by your side.

Breaking: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి కరోనా చికిత్స పొందుతుండగా గుండెపోటు

తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారికి బలయ్యారు. దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తెలియడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే…

ఎన్టీఆర్ న్యూ లుక్ అదరహో

ప్రస్తుతం ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, అయితే కరోన కారణంగా RRRసినిమా షూటింగ్ ఆగిపోయింది.దానితో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు…

ఓటీటీ వద్దు.. థియేటర్లే ముద్దంటున్న హీరో!

లాక్ డౌన్ వల్ల ఊపందుకున్న ఓటీటీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో 'వి' విడుదల 'రెడ్' చిత్రానికి ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు థియేటర్లోనే రిలీజ్ చేయమంటున్న రామ్ లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ…

దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

24 గంటల్లో దేశంలో 83,809 మందికి కరోనా మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237 మృతుల సంఖ్య మొత్తం 80,776 కోలుకున్న వారు 38,59,400 మంది   భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో…

ఒక యజ్ఞంలా చేస్తోన్న జగన్‍

సోషల్‍ మీడియాతో మీకు పరిచయం వుండుంటే ఈపాటికే పూరీ మ్యూజింగ్స్ మీ చెవిన పడి వుండాలి. అవును… ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‍ తన ఆలోచనలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరిట వినిపిస్తున్నాడు. ఆ…

మహేశ్ భట్ తో కంగన ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ, రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!

గతంలో మహేశ్ భట్ పక్కనే కంగన కొత్త కోణాన్ని చూడాలంటూ రాఖీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న పిక్ "సుశాంత్ కే కేస్ మే నయా మోడ్ ఆయా" (సుశాంత్ కేసులో కొత్త కోణం వచ్చింది) అంటూ నటి రాఖీ సావంత్ పోస్ట్…

మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్

అమరావతిలో ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేశాయి.. అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యింది.. సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చాం..…

ఏపీలో పదాధికారులను నియమించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పదాధికారులను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శలుగా…

శ్రీశాంత్‌కు ఇక పూర్తి స్వేచ్ఛ.. నిన్నటితో ముగిసిన ఏడేళ్ల నిషేధం!

టీమిండియా సీనియర్ బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఇప్పుడిక స్వేచ్ఛ లభించినట్టే. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధం విధించింది. నిన్నటితో ఆ…

వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర-2 లో హీరోగా నాగార్జున!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా మహీ వీ రాఘవ దర్శకత్వంలో 'యాత్ర' పేరిట బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో…