The South9
The news is by your side.

బ్యాంకుల ఎదుట చెత్త.. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు

బ్యాంకుల ఎదుట చెత్తవేసిన ఘటనలో కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్‌రావు క్షమాపణ చెప్పిన కొన్ని నిమిషాలకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. బ్యాంకుల ఎదుట చెత్త వేయడాన్ని…

కొత్త కోడూరు వెళాంగణి చర్చిలో తిరుపతి లోక్‌సభ RPI పార్టీ అభ్యర్థి ప్రత్యేక ప్రార్థనలు

కొత్తకోడూరు వెళాంగణి చర్చినందు తిరుపతి ఉపఎన్నికల ప్రచారాలు సజావుగ జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా RPi పార్టీ జిల్లా అధ్యక్షులు SKమాబు మాట్లాడుతు కులమతలకు అతీతంగా…

పులివెందుల చర్చిలో తల్లి, భార్యతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న జగన్‌

క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి విజయమ్మ, భార్య  భారతితో కలిసి ఈ రోజు ఆయన పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక…

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. చికిత్సలో ఆయనకు కరోనా…

తొలి దశలో 16.5 లక్షల ఇళ్ల నిర్మాణం 1.24 కోట్ల మందికి లబ్ధి: జగన్

'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడ…

యేసు జన్మ దినము విశేష మైనది,మర్మమైనది

లోకములో అనేకమంది ఘనులు జన్మించి యున్నారు. కానీ యేసు జన్మ దినము విశేష మైనది,మర్మమైనది.ఒక దేవాదిదేవుడు శరీర ఆకారం లో పాపములేనివాడుగా , పరిశుద్ధాత్మ మూలంగా మరియ అనే కన్యక గర్భము ద్వారా సమస్త…

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్… సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా నీలం సాహ్నీ

ఏపీ పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక మార్పు జరిగింది. రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎస్ గా వ్యవహరిస్తున్న నీలం సాహ్నీ ఈ నెల 31తో…

క్రిస్మస్ జాతీయ సెలవు దినం కాదా?: కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ

క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నాడు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించక పోవడం అన్నది మత ద్వేష రాజకీయాలను ప్రోత్సహించాలన్న బీజేపీ అజెండాయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రులు, చీఫ్…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రులు, చీఫ్ సెక్రటరీ.

భవిష్యత్తులో బాబ్రీ మసీదు ఇలా ఉంటుంది…

అయోధ్యలోని రామజన్మభూమిని హిందూ సంస్థలకు అప్పగిస్తూ, గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అయోధ్యలో…