The South9
The news is by your side.

బిగ్ బాస్ విజేతపై రాంగ్ లీక్ లు… అసలు గెలిచింది ఎవరంటే..?!

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు పోటీదారులు ఉండగా, ఒకరే విజేతగా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంటారన్న సంగతి…

ఐదు రోజుల్లో టీకాలు వేసేందుకు రెడీగా ఉండాలి: ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు!

మరో ఐదు రోజుల్లో కరోనా టీకాను వేసేందుకు రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక…

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌

సుబ్బు దర్శకత్వంలో హీరో సాయి  తేజ్, నభా నటేష్ జంటగా నటించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదలైంది. సాయితేజ్ కటౌట్‌ను కొందరు తగుల బెట్టడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రేమ,…

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ… మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన పేర్ని నాని

సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు. ఏపీ…

దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పవన్ సందడి… ఫొటోలు ఇవిగో!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే గత రాత్రి టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో 'డీఆర్50' పేరిట ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ…

పార్టీ గుర్తుపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్న రజనీకాంత్ పార్టీ ప్రతినిధి

సంవత్సరాల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 'మక్కల్ సేవై కట్చి' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాదు రజనీ పార్టీకి ఎన్నికల…

రూ. 700 కోట్ల పన్ను ఎగవేసిన చెట్టినాడు గ్రూప్

చెట్టినాడు గ్రూప్ సంస్థలకు చెందిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపన్నుశాఖ జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.…

కేరళలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు..

కేరళ స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. మూడు దశలుగా ఎన్నికలు జరగ్గా, తుది విడతలో రికార్డు స్థాయిలో 78.64 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో…

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కు RPI, పార్టీ అభ్యర్థి గా జర్నలిస్ట్ మనపాటి చక్రవర్తి…

ఆర్. పి. ఐ పార్టీ రొండు రాష్ట్ర ల కన్వీనర్ పేరం శివనాగేశ్వర రావు గౌడ్, ఆర్. పి. ఐ. జిల్లా అధ్యక్షుడు sk మాబు నెల్లూరు క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరం శివ…

వావ్.. ఏమి’టీ’ రుచి… అల్లం ఛాయ్ తాగుతూ సెల్ఫీ పోస్ట్ చేసి ఎమ్మెల్సీ…

ఛాయ్ గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అల్లం ఛాయ్ తాగుతూ ఫొటో తీసుకుని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తీరిక లేకుండా…