The South9
The news is by your side.

ఆచార్య’లో రామ్ చరణ్ గెస్ట్ కాదట!

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ ప్రచారం చిరంజీవి పాత్రతో సమానంగా సాగే పాత్రే వచ్చే నెలలో షూటింగులో చేరే చరణ్   చిరంజీవి, రామ్ చరణ్.. ఈ…

సంక్షేమం చూశారు..ఇక అభివృద్ధి చూస్తారు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

రాబోయే మూడేళ్లూ కనీ విని యెరుగనంత అభివృద్ధి ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికరంగానికి సంబంధించి త్వరలో మరో శుభవార్త ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా నివర్ పరిహారం దేశంలోనే 22 పంటలకు…

క్షీర సాగర మథనం నుంచి మరో మంచి పాట!!

"అచ్చం కొండపల్లి బొమ్మలాగ స్వచ్చంగున్న ముద్దుగుమ్మ నిన్ను చూస్తే చాలు మనసు మెలిక తిరుగుతుందమ్మా..."" సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న…

సైబర్ నేరాలపై అవగాహనకు షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్,…

షార్ట్ ఫిల్మ్ లో నటించిన ధన్ రాజ్, వేణులను అభినందించిన సీపీ సామాజిక మాధ్యమాలలోని నకిలీ ఖాతాలతో పారాహుషార్‌ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, సెలబ్రిటీలకు సూచన సైబరాబాద్: సైబర్ నేరాలపై…

గొర్రెపిల్ల, కంబళితో సీఎం ‘జగనన్న జీవ క్రాంతి’ ప్రారంభం

మహిళల స్వయంసమృద్ధే లక్ష్యంగా తీసుకువచ్చిన 'జగనన్న జీవ క్రాంతి' పథకానికి ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్…

ఏలూరులో వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది: పవన్ కల్యాణ్

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా దీని బారిన పడ్డారని... వీరిలో దాదాపు 470 మంది ఆసుపత్రి నుంచి…

వెనక్కి తగ్గిన పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిపాల్ రెడ్డి

'నా కొడకా.. నీ కాళ్లు, చేతులు నరుకుతా. చంపేస్తా'... సంతోశ్ అనే జర్నలిస్టుపై పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. దీనికి సంబంధించిన ఆడియో బయటకు రాగానే...…

రిపోర్టరుపై పటాన్ చెరు ఎమ్మెల్యే తిట్ల దండకం…

తెలంగాణ పరిధిలోని పటాన్ చెరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి, ఓ విలేకరిని బెదిరిస్తూ చేసిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సదరు రిపోర్టర్ పేరు సంతోష్ అని…

షేర్ చేస్తున్నారా….. జర జాగ్రత్త

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగినా నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్ లొనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ లో న్యూస్ షేర్ చేయడం అనేది పరమావధి లా మారింది. పొలిటికల్ గ్రూప్ లు మీడియా గ్రూప్…

ఈసారి తనకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటున్న కోమటిరెడ్డి.. రేసులో పలువురు నేతలు!

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,…