The South9
The news is by your side.
Browsing Category

Telangana

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు: డీకే అరుణ

కాంగ్రెస్ చాలా తప్పులు చేసింది ఓడిపోయే నేతలకు టికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు చేతులారా అనేక తప్పులు చేశారని తెలంగాణ…

మిస్టర్ & మిస్ తెలంగాణ 2020

హైదరాబాద్ నగరంలో ని ప్రముఖ మోడలింగ్ సంస్థ, హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ మొదటి వారంలో కంట్రీ క్లబ్ వేదిక గా సౌత్ ఇండియాలో నే భారీస్థాయిలో మిస్టర్&మిసెస్ తెలంగాణ 2020అనే పేరుతో…

టీఆర్‌ఎస్‌ ‌పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం: బీజేపీ సీనియర్‌ ‌నేత డీకే అరుణ

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌రూం ఇళ్లలో నాణ్యత లేదనీ, ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని బీజేపీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పేదలకిచ్చిన…

మాజీ మంత్రి డీకే అరుణ కామెంట్స్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని మాజీ మంత్రి డీకే అరుణ‌‌‌ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సెప్టెంబర్ 17ను కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు …

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేవ్ KCR..

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో బిజెపి తెలంగాణ చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా బిజెపి ‘చలో అసెంబ్లీ’ తలపెట్టింది.…

ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన.. ప్లాస్మా పని చేయట్లేదట

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కోవిడ్ -19.. ఒక పట్టాన కొరుకుడుపడనిదిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఈ వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్…

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది: హరీశ్ రావు

రెవెన్యూ విధానంలో అనేక సంస్కరణలతో తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమలుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఈ చట్టం నేడు…

సుదీర్ఘ విరామం తర్వాత.. ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో సేవలు

ఉదయం ఏడు గంటలకు పరుగులు తీసిన తొలి రైలు మూసాపేట, భరత్‌నగర్ స్టేషన్ల మూసివేత బుధవారం నుంచి మూడు కారిడార్లలోనూ సేవలు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ…

హరీశ్ రావు కు కరోనా పాజిటివ్

కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న హరీశ్ టెస్టులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాంటాక్ట్ లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాలన్న హరీశ్ తెలంగాణ మంత్రి హరీశ్…

కరోనా వైరస్ బారిన పడిన 822 మంది జర్నలిస్టులకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక…

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన 822 మంది జర్నలిస్టులకు ఒక కోటి 55 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటికే…