The South9
The news is by your side.
Browsing Category

Telangana

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ…

జోగులాంబ గద్వాల జిల్లా... దుబ్బాక నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ ఇంట్లో డబ్బులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా…

సిద్ధిపేటలో ఉద్రిక్తత వాతావరణం

తెలంగాణ లోని దుబ్బాక ఉపఎన్నిక లో గెలుపు అధికార పక్షానికి సవాల్ గా మారినట్టు కనిపిస్తుంది. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లెక్చరర్ కాలనిలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామా…

ఇకపై దసరా మరుసటి రోజు కూడా సెలవు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్ష, ఉద్యోగుల సమస్యలు, నిర్ణీత పంటల సాగు విధానం తదితర అంశాలపై ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక…

కిడ్నాప్ చేసిన చిన్నారి దీక్షిత్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో  అతడి…

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత!

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న నాయిని నర్సింహారెడ్డి కొన్నీ గంటల క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకు భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి,…

టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం! నీట్ ఫలితాల్లో గందరగోళం..

ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు…

బాలికపై దొంగబాబా అత్యాచారం… ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!

తెలుగు రాష్ట్రాల్లో దొంగబాబాల దారుణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వైద్యం పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దొంగబాబా. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఆమెపై…

తెలంగాణాలో జగన్ కు ఫుల్ సపోర్టా ?

ఢిల్లీలో జల వివాదాలపై జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత తెలంగాణా పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డికి ఫుల్లుగా మద్దతు పెరిగిపోయింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రప్రయోజనాల విషయంలో జగన్…

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా జేజమ్మ

బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జేపీ నడ్డా... జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ మురళీధర్ రావు, రాంమాధవ్ లకు దక్కని చోటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి…

కేంద్రం ఆఫర్ చేసిన రూ. 4 వేల కోట్లకు ఆశపడ్డ వైఎస్ జగన్: హరీశ్ రావు

కార్పొరేట్ ముసుగు వేసుకున్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులు, బోర్లకు మీటర్లు పెట్టేందుకు డబ్బు ఆఫర్ కేసీఆర్ తిరస్కరిస్తే, జగన్ అంగీకరించారన్న హరీశ్ రావు కార్పొరేట్ ముసుగు…