The South9
The news is by your side.
Browsing Category

AP

6గంటల దాటితే వైరస్‌ ఉండదు: ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా మృతదేహాల తరలింపు, అంత్యక్రియల పై పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో చనిపోయినవారి మృతదేహాలను తమ నివాస ప్రాంతాలకు రానివ్వడం లేదు. ఈ…

ఆ బిల్లుతో రైతులూ నష్టపోతారు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: విద్యుత్ బిల్లు 2020 తో రైతులు కూడా నష్టపోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2020పై విద్యుత్ శాఖ మంత్రుల అభిప్రాయం…

ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడిన ఘటన జిల్లాలోని విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల వద్ద చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ…

బెదిరించి లొంగదీసుకున్న ఎస్సై

గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె…

గుడ్‌న్యూస్… ఉచితంగా రేష‌న్‌

తాడేపల్లి: లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి కోల్పోవ‌డంతో పేద‌ల‌కు ఉచితంగా బియ్యం, స‌రుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్ప‌టికే ఆరు విడత‌ల‌గా ఈ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సీఎం…

తల్లికి కరోనా.. రోడ్డుపైనే వదిలెళ్లిన కొడుకు

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కర్కష కొడుకు తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని బస్టాండ్ లోనే వదిలించుకొని వెళ్లాడు. వివరాల్లోకెళితే.. ఓ మహిళ పింఛను కోసం వేరే రాష్ట్రం నుంచి తన…

ఏపీలో కొత్తగా మరో 845 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097 కు…

గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…

కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు. నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…

తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్‌

చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…

వైసీపీ ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు

గుంటూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనే అనే రీతిలో బహిరంగంగా పోరుకు దిగుతున్నారు. ఇవాళ చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం…