Browsing Category
AP
6గంటల దాటితే వైరస్ ఉండదు: ఏపీ ప్రభుత్వం
అమరావతి: కరోనా మృతదేహాల తరలింపు, అంత్యక్రియల పై పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో చనిపోయినవారి మృతదేహాలను తమ నివాస ప్రాంతాలకు రానివ్వడం లేదు.
ఈ…
ఆ బిల్లుతో రైతులూ నష్టపోతారు: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: విద్యుత్ బిల్లు 2020 తో రైతులు కూడా నష్టపోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2020పై విద్యుత్ శాఖ మంత్రుల అభిప్రాయం…
ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడిన ఘటన జిల్లాలోని విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల వద్ద చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ…
బెదిరించి లొంగదీసుకున్న ఎస్సై
గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె…
గుడ్న్యూస్… ఉచితంగా రేషన్
తాడేపల్లి: లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోవడంతో పేదలకు ఉచితంగా బియ్యం, సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరు విడతలగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
సీఎం…
తల్లికి కరోనా.. రోడ్డుపైనే వదిలెళ్లిన కొడుకు
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కర్కష కొడుకు తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని బస్టాండ్ లోనే వదిలించుకొని వెళ్లాడు. వివరాల్లోకెళితే.. ఓ మహిళ పింఛను కోసం వేరే రాష్ట్రం నుంచి తన…
ఏపీలో కొత్తగా మరో 845 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097 కు…
గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…
కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు.
నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…
తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్
చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…
వైసీపీ ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు
గుంటూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనే అనే రీతిలో బహిరంగంగా పోరుకు దిగుతున్నారు.
ఇవాళ చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం…