The South9
The news is by your side.
Browsing Category

AP

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల మరణాలపై చలించిపోయిన మంత్రి…

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా బారిన పడి చనిపోతున్న జర్నలిస్టుల గురించి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లాలోని…

నాణ్యతలేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ మండల కార్యదర్శి…

తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్డు గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది, ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు…

అమరావతి, గోదావరి ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేలో సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ డిజిపి లేఖ

అమరావతి: మీరు ఈ రోజు ప్రధానమంత్రి కి..అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ డిజిపి లేఖ. మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో పేర్కొన్న ఫోన్ టాపింగ్ వంటి పలు అంశాలకు…

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు… గత 24 గంటల్లో 6,780 కేసుల నమోదు

మొత్తం కేసుల సంఖ్య 2,96,609 82 మంది మృతి అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది మృత్యువాత ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందటి…

అయ్యా, నారాయణస్వామి గారూ… మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు

తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు నారాయణస్వామి కూడా అదే మాట అంటున్నారని వెల్లడి నారాయణస్వామితో పెద్దగా పరిచయం కూడా లేదన్న రఘురామ గత కొన్ని రోజులుగా కొందరు…

ఏపీకి బీరుట్ తరహా ముప్పులేదు: గౌతమ్ సవాంగ్

లెబనాన్ రాజధాని బీరుట్ లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు వందలమంది మృతి ఏపీలో పరిస్థితిపై జిల్లాల ఎస్పీలతో సవాంగ్ సమీక్ష లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీస్థాయిలో ఉన్న అమ్మోనియం…

ఏంట్రా రాజీనామా చేసేది యూజ్‌లెస్ ఫెలో.. రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ

కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మండిపడ్డారు రఘురామకృష్ణ రాజు. ఏమనుకుంటున్నావ్.. లేపేస్తాం.. అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. నిన్న ఓ వైఎస్…

రాజధాని ఎక్కడికి పోదు: ఎంపీ సుజనా

అమరావతి: రాజధాని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలదని, ఎక్కడికీ వెళ్లదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రైతులకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి నుంచి రాజధాని…

మాజీ మంత్రి ప్రోద్భలంతోనే హత్య: డీఎస్సీ బాషా

కృష్ణా: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో నే హత్య చేశామని ప్రధాన నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. మచిలీపట్నం లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మోకా భాస్కరరావు…