The South9
The news is by your side.
Browsing Category

AP

కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తెలంగాణ మద్యం

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ గారు మరియు yయస్ఇబి అడిషనల్ ఎస్పీ శ్రీ కరీముల్లా షరీఫ్ గార్ల ఆదేశానుసారం పోలవరం డి.ఎస్.పి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కుక్కునూరు సీఐ…

అమరావతే ఏకైక రాజధాని: 94శాతం మద్దతు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో రైతులు, మహిళల నిరసనలు 253వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ తెదేపా తీసుకొచ్చిన…

ఏపీలో పలు జిల్లాల్లో విచిత్ర పరిస్థితులు!: లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్

అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అత్యధికశాతం మందికి లక్షణాలు నిల్ ఇలాంటి వారిని 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న అధికారులు వారికి మళ్లీ పరీక్ష అవసరం లేదని…

రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

20 ఏళ్ల మచ్చా రామలింగారెడ్డి పోరాటం కృషి ఫలితం (APJDS) నెరవేరనున్న అనంత జర్నలిస్టుల సొంతింటి కల కోడిమిలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం…

శ్రీశైలం పవర్ హౌస్ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం 9 మంది మృతి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న పవన్ తెలంగాణ రాష్ట్ర పరిధిలో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాద…

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సమావేశంలో కీలక…

నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర వైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు…

అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత

డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన వైనం మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ ...2.42…

అనంతపురం జిల్లాలో నేడు (20.08.20) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలు

1. రాయదుర్గం (మున్సిపాలిటీ, మండలం) 2. బొమ్మనహాల్ 3. డి.హిరేహాల్ 4. గుమ్మగట్ట 5. కనేకల్ 6. రాకెట్ల పీహెచ్సీ 7. కౌకుంట్ల పీహెచ్సీ 8. కల్లుమర్రి పీహెచ్సీ 9. కదిరేపల్లి పీహెచ్సీ 10.…

పేదల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

తాడేపల్లిలో హౌజింగ్‌ కార్పొరేషన్‌ నిర్మించిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ 17,000 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో 30 లక్షల ఇళ్ళ నిర్మాణం లక్ష్యం మొదటి విడతలో 15…

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల మరణాలపై చలించిపోయిన మంత్రి…

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా బారిన పడి చనిపోతున్న జర్నలిస్టుల గురించి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లాలోని…