Browsing Category
AP
వాస్తవాలే చెబుతాం…నిజాలే మాట్లాడతాం: పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, పెట్టుబడులు,…
"గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కామెంట్స్"
గతంలో…
జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం
మీడియా చానళ్ల చర్చల్లో పాల్గొనేందుకు ప్రతినిధుల నియామకం
ఇరువురికీ పవన్ అభినందనలు
మీడియాలో గళం బలంగా వినిపించాలని కోరుకుంటున్న జనసేన
మీడియా చర్చా కార్యక్రమాల్లోనూ తమ గళాన్ని…
ఇకపై ఆ బాధ్యత సచివాలయాలదే: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
మీ ఏరియాలో రాత్రి పూట స్ట్రీట్ లైటులు వెలగడం లేదా?..పగటి పూట కూడా అవి నిరంతరరాయంగా వెలుగుతూనే ఉన్నాయా?..వాటి బాగోగులు చూసే మనిషి కరువయ్యారా?..డోంట్ వర్రీ ఇకపై ఈ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్…
నూతన్ నాయుడు అరెస్ట్.. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో ఫేక్ కాల్స్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్నాయుడిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్…
గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్?
గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్?
కరోనా అని చెప్పి 20 రోజులపాటు దశలుగా 29 లక్షలు వసూలు!
శ్వేత ఎలా ఉందో చూపించాలని భర్తగట్టిగా అడిగితే 20 రోజులతర్వాత…
హైదరాబాద్కు బస్సులు నడిపేందుకు చర్యలు
పలు అంశాలపై మంత్రుల విజ్క్షప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్ జగన్
హైదరాబాద్కు బస్సులు నడిపేందుకు సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణకు బస్సు సర్వీసులు…
ఉచిత విద్యుత్.. నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం
ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఈ రోజు సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా దీనిపై ఏపీ సీఎం జగన్ మంత్రులతో కీలక…
సంక్షేమానికి చిరునామా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఎవరైనా ఓ మనిషి దూరమైతే ఆ కుటుంబం మాత్రమే శోకంలో మునుగుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయి దు:ఖించినపుడు కన్నీటిసంద్రంలా మారిందని…
‘వైఎస్ఆర్’ కుటుంబంపై దాదాకు అవధుల్లేని ప్రేమాదరములు: మాజీ ఎంపీ, Ysrcp…
ప్రణబ్ ముఖర్జీని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా
ప్రజ్ఞాపాటవాలకు నిలువెత్తు రూపం ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలందరి మనిషి
పార్టీలు, ప్రాంతాలకు…
ఏపీలో మద్యం తాగితే రెండుమూడేళ్లలో చనిపోయే ప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మద్యం తాగితే రెండుమూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన…