The South9
The news is by your side.
Browsing Category

Crime

ప్రముఖ హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టు లక్ష జరిమానా!

చెన్నై ప్రతినిధి :  ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ కి  మద్రాస్   హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు కి సంబంధించిన అడ్వాన్స్…

రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.

అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…

మద్రాస్ హైకోర్టులో శంకర్ కి ఊరట!

చెన్నై ప్రతినిధి  : ప్రముఖ దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ కి మధ్య జరుగుతున్న వివాదం క్లైమాక్స్ కు చేరింది. గతంలో లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ,అమీ…

ప్రేమోన్మాదులు కి బ్రతికే అర్హత లేదు : వాసిరెడ్డి పద్మ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం జరిగిన ప్రేమోన్మాది చేతిలో అతి కిరాతకంగా హతమార్చబడ్డ తేజస్విని కుటుంబాన్ని ఆంధ్ర ప్రదేశ్ మహిళ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్థానిక ఎమ్మెల్యే…

ట్విట్టర్ పై పలు కేసులు నమోదు!

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేంద్రంతో దిక్కార ధోరణితో ఉన్నా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, లను వేరే దేశాల గా చూపిస్తూ తమ వెబ్సైట్లో…

ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు జూన్ 30తో ముగియనుండడంతోటి జూలై 1 నుంచి కొన్ని సడలింపు లను ఇచ్చింది ప్రభుత్వం.…

ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వర పై కేసు నమోదు.

న్యూఢిల్లీ:                                                    ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ భారతదేశ యం. డి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు అయ్యింది. గత కొన్ని రోజులుగా కేంద్రం…

కాళ్ళబేరానికి కిమ్స్ హాస్పిటల్,బాధితులతో రాజీ ?

నెల్లూరు ప్రతినిధి  :  నెల్లూరు నగరంలో రొండు రోజుల క్రితం ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ నందు కరోనా పేషెంట్ కి సంబంధించిన వైద్యం కొరకు 5 లక్షల 50 వేల రూపాయలు ఫీజు వసూలు చేసి శవాన్ని…

నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ లో నయా మోసం

నెల్లూరు ప్రతినిధి :(క్రైమ్)  దేశంలో కరోనా విజృంభణ కి, ప్రముఖుల నుంచి సామాన్యులు దాక అందరూ కరోనా కాటుకు గురైన వారే. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణమని చెప్పుకోవాలి.…