Browsing Category
National
దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…
కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ఎన్.వి.రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నందు జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో…
అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తాం .. ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.....
అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.…
COVID SECOND WAVE IS VERY INTENSIVE.
The covid second wave is very intense. There is a minimum wait of two to three days for those who are positive to find a bed in any reputed corporate hospital in CT. Without the public's…
ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్
ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్
నేడు (14.04.2021) డా. బాబాసాహేబ్ బిఆర్ అంబేడ్కర్ 130వ జయంతి*
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. భాభాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి…
కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమీషనర్ గా సుశీల్ చంద్ర
న్యూఢిల్లీ : కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ గా సుశీల్ చంద్ర అ నియమితులు కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ లలో అత్యంత సీనియర్ గా ఉన్నవారిని నియమించడం అనే ప్రక్రియ మొదటి నుంచి వస్తుంది. ఈ…
మహారాష్ట్రలో కరోన విలయతాండవం. సినీ తారలుఅక్షయ్ కుమార్, గోవిందా లకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా కరోనా కేసులు అధిక భాగం మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద ఈరోజు 70 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.…
భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
మార్చిలో రూ.1.23 లక్షల కోట్లతో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
మునుపెన్నడూ లేనంతగా జీఎస్టీ వసూళ్లు
జనవరిలో రూ.1.19 లక్షల కోట్ల మేర జీఎస్టీ
ఆ రికార్డు బ్రేక్ చేసిన మార్చి నెల వసూళ్లు…
తమిళ సూపర్ స్టార్ రజనీ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన కేంద్రం
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి విశిష్ట పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బిజెపి…