Browsing Category
National
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో మరో వారసుడు
చెన్నై ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో డి.ఎం.కె అధినేత స్టాలిన్ 173 అభ్యర్థులు తో కూడిన జాబితాని విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా సినిమా యాక్టర్ స్టాలిన్ కుమారుడు…
కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అథవాలే ని కలిసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్…
ఢిల్లీ :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్ ఈరోజు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే ను ఢిల్లీలో కలిసి పలు సమస్యలపై…
లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు?
చెన్నై ప్రతినిధి:. చెన్నై కేంద్రంగా దేశంలోనే వివిధ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగిన ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థలైన లలిత జ్యువెలరీ, శివ సహాయ అండ్ సన్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు…
Muthoot Group chief MG George Muthoot passed away at 71
Muthoot Group Chairman MG George Muthoot passed away in New Delhi on Friday evening, the company said in a regulatory filing.
Muthoot Finance is one of the largest Gold Loan Non-Banking…
అశ్లీల అసంబద్ధ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓ టి టి, సోషల్ మీడియా ల పై చర్యలు కఠినతరం…
ఢిల్లీ : ఓ టి టి, సామాజిక మాధ్యమాల, కట్టడికి కేంద్రం తీసుకున్న నిబంధనలు సరిగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. అమెజాన్ ప్రైమ్ ఓ టి టి లో ప్రసారమవుతున్న' తాండవ్' వెబ్…
Age is just a number.. metro sridharan
Metro Man' E Sreedharan will be BJP's Chief Minister candidate in the upcoming Kerala Assembly Election 2021, state BJP chief K Surendran announced on Thursday. Notably, 140-seats Kerala…
Rahul Gandhi and Priyanka Gandhi extensively working hard for electoral battle
During his three-day campaign in the four districts from February 27, he will meet public in Tirunelveli, Thoothukudi, Virudhunagar, Tenkasi and Kanyakumari districts.
Congress leader Rahul…
మూడో ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ నటుడు కమల్ హాసన్.
తమిళనాడు లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పార్టీలు తమతమ వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. థర్డ్ ఫ్రంట్ అనే మాట చాలా కాలంగా వినిపిస్తున్న టువంటి మాటే. గతంలో మూడు సార్లు ఓటమిపాలైన థర్డ్ ఫ్రంట్ మరలా తన…
మహారాష్ట్రలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా
మహారాష్ట్రలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి తస్మాత్ జాగ్రత్త..!
దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా…
విజయవంతమైన పీఎస్ఎల్వి సీ 51 అంతరిక్ష ప్రయోగం
*పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతం*
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి…