The South9
The news is by your side.
Browsing Category

National

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో మరో నటుడు శరత్ కుమార్ భేటీ

చెన్నై ప్రతినిధి: నిన్న ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పాలి. కొద్దిసేపు క్రితం ప్రముఖ…

మత్స్యకారుల తో కలిసి వేటకు వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. పుదుచ్చేరి పర్యటనలో రాహుల్ గాంధీ మత్స్యకారుల తో కలిసి పాల్గొన్న సమావేశంలో చెప్పినట్టు, కేరళలోని…

రాష్ట్రపతి పాలన దిశగా.. పుదుచ్చేరి

చెన్నై ‌‌ప్రతినిధి :రాజకీయ సంక్షోభంలో ఉన్న పుదుచ్చేరి ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రపతి పాలన వైపు వెళ్లే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇంచార్జి…

జంక్ ఫుడ్ కి యువత దూరంగా ఉండాలి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జంక్ ఫుడ్ ఎందుకు?... ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి: యువతకు వెంకయ్యనాయుడు హితవు హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య అసంక్రమిత రుగ్మతలపై ఆందోళన 61 శాతం మంది ఇలాగే మరణిస్తున్నారని…

ప్రముఖ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీ తో భేటీ

చెన్నై ప్రతినిధి: ‌‌  ప్రముఖ నటుడు' మక్కల్ నీతి మైయం, పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ కొద్దిసేపు క్రితం ్ ప్రముఖ నటుడు ,స్నేహితుడు అయినా రజినీకాంత్ ని కలవడం జరిగింది. గత కొంతకాలం క్రితం గా…

మా నాన్నని చంపిన దోషులపై నాకు ఎలాంటి కోపం లేదు.. జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తిగా మారింది. పుదుచ్చేరిలో ప్రభుత్వ మహిళా కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి…

మా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకో రాహుల్ గాంధీ.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి…

ఢిల్లీ  ప్రతి నిధి: ‌‌                ‌                            ఎప్పుడు తన మాటలతో, కవిత్వంతో పెద్దల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి సైతం నవ్వు తెప్పించే గల నేత రిపబ్లిక్ పార్టీ ఆఫ్…

మిస్ ఇండియా వరల్డ్ గా తెలుగు అమ్మాయి మానస

*మిస్‌ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస* ముంబయి: తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ని ప్రైవేటీకరణ చేస్తుందన్న నిర్ణయంపై సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ కుమార్(కే ఏ పాల్) హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలందరూ…