The South9
The news is by your side.
Browsing Category

National

భారీ అనుచరగణంతో చెన్నై లోకి అడుగుపెడుతున్న శశికళ అడుగడుగునా ఆటంకాలు

చెన్నై ప్రతినిధి: తమిళనాడులో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైనట్టు కనిపిస్తుంది. ఇంకా మూడు నెలల సమయంలో లో ఆ సెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరి వ్యూహరచనలో వారు నిమగ్నమయి ఉన్నారు. ఈ…

ఆ ప్రచారాన్ని ఆపండి వ్యాపార దిగ్గజం రతన్ టాటా

భారతదేశం గర్వించదగ్గ వ్యాపార దిగ్గజాలు లో ప్రముఖులు రతన్ టాటా. టాటా గ్రూప్ నుంచి అనేక ఉత్పత్తులు తో సామాన్యుడికి దగ్గర సంబంధం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వ్యాపారవేత్తగా నే కాకుండా…

మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

*మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి* • మాతృభాషను కాపాడుకుంటేనే, సంస్కృతిని కాపాడుకోగలం • ఉపరాష్ట్రపతిని కలిసిన పలు విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులు ఫిబ్రవరి 4, 2021,…

ప్రధాని మోదీ మీద రాహల్ ట్వీట్ పంచ్

గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన తెలుగుదేశం ఎంపీల బృందం

గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు దేవాలయాలు పై దాడులు మరియు ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెడుతున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని తెలుగుదేశం ఎంపీలు కలిసి…

బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

*ముగిసిన బడ్జెట్ 2021 -22 సమావేశం....* *బడ్జెట్ ముఖ్యాంశాలు, పూర్తి సమాచారం* *ఫిబ్రవరి 1 సోమవారం రోజున అంటే నేడు ఉదయం 11 గంటలకు యూనియన్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంటులో…

ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

దక్షిణ చలన చిత్ర పరిశ్రమలోనే కాక యావత్ భారతదేశంలోని గొప్ప దర్శకుడుగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు శంకర్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది చెన్నైలోని ఎగ్మోర్ మెజిస్ట్రేట్ కోర్టు . శంకర్…

భారత్ లో క్రమంగా తగ్గుతున్న…. కరోనా

_దిల్లీ : కరోనాతో ఒకప్పుడు అతలాకుతలమైన భారత్‌లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఇక…

నేడే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ- దేశం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంని ఈ రోజు 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని…

కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా…