Browsing Category
Tollywood
బాహుబలి రికార్డులు బద్దలుకొట్టిన ‘అల వైకుంఠపురములో’ సినిమా
ఇటీవల జెమినీ టీవీలో ప్రసారం
ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్
థియేటర్లో విడుదలై 7 నెలలు
ఓటీటీలో విడుదలై 6 నెలలు
టాలీవుడ్లో బాహుబలి తర్వాత అంతటి బిగ్గెస్ట్…
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు
తూ.గో జిల్లా: తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మప్టీ లో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర…
మనదేశంలో ఒక్క కేసు లేదు: కిమ్
దేశంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
ఇవాళ మీడియా…
తమిళనాడు కరోనా కేసులు లక్ష
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.
శుక్రవారం నాడు కూడా కొత్తగా 4329 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో…
ఎంపీ రాజుపై ఫిర్యాదు చేశాం: ఎంపీ వీవీఎస్
ఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటీషన్ ఇచ్చినట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి…
ఢిల్లీలో భూప్రకంపన
ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు భూమి కంపించడంతో జనం భయాందోనకు గురయ్యారు.
రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదు అయ్యింది. రెండు వారాల వ్యవధిలో ఐదుసార్లు రావడంతో ప్రజలు ఆందోళన…
అచ్చెన్న బెయిల్ పిటీషన్ కొట్టివేత
విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ శాసనసభా పక్షం ఉపనాయకుడు కె.అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.
ఈఎస్ఐ కుంభకోణం ఆయనను అరెస్టు విచారించి, విజయవాడ సబ్ జైలుకు…
అన్ని కేసులు అయిపోయాయని హత్య కేసులా?: చంద్రబాబు
అమరావతి: టీడీపీ నేతలపై ఏసీబీ, నిర్భయ కేసులు అయిపోయాయని ఇప్పుడు హత్యకేసుల్లోనూ ఇరికించాలని చూస్తున్నారా అంటూ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు ప్రశ్నించారు.
మోకా భాస్కరరావు…
47వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 47 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు…
ఆన్ లైన్ క్లాసులపై దాగుడుమూతలా?: హైకోర్టు
హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడకూడదంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశంపై ఇవాళ హైకోర్టులో…