Browsing Category
Telangana
గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్?
గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్?
కరోనా అని చెప్పి 20 రోజులపాటు దశలుగా 29 లక్షలు వసూలు!
శ్వేత ఎలా ఉందో చూపించాలని భర్తగట్టిగా అడిగితే 20 రోజులతర్వాత…
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ విద్యకు భారీ స్పందన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ విద్యకు భారీ స్పందన లభించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆన్లైన్ విద్యను టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వారా ప్రారంభించిన విద్యాశాఖ మంచి…
తెలంగాణలో మరో 1,873 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963
ఆసుపత్రుల్లో 31,299 మందికి చికిత్స
92,837 మంది డిశ్చార్జ్
మృతుల సంఖ్య మొత్తం 827
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.…
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసిన హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్
ప్రాపర్టీ ట్యాక్సు తగ్గించాలని వినతి
సానుకూలంగా స్పందించిన మంత్రులు!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇవాళ…
కేసీఆర్ దొర గారు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి: విజయశాంతి
తెలంగాణలో కామాంధులు రెచ్చిపోతున్నారు
ఎన్ కౌంటర్ జరిగినా.. పోలీసులంటే భయం లేకుండా ఉంది
మహిళలు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన…
ఏపీకి బస్సులు తిప్పే విషయంలో కీలక సూచనలు చేసిన కేసీఆర్!
ఈ వారంలోనే ఉన్నతాధికారుల చర్చలు
నష్టం రాకుండా ఒప్పందాలు చేసుకోండి ఆర్టీసీ అధికారులతో కేసీఆర్
అన్ లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని,…
హైదరాబాదులో హల్ చల్ చేస్తున్న మందు బేబీలు… యువకులపై దాడి
చైతన్యపురిలో మద్యం మత్తులో యువతుల వీరంగం
మద్యం షాపు వద్దకు వచ్చేవారిపై దాడులు
దారినపోయే వాళ్ల వద్ద డబ్బులు లాక్కుంటున్న వైనం
హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని చైతన్యపురి…
కోవిడ్ జర్నలిస్టులకు కోటి సాయం: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం తెలంగాణ…
భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి 43 అడుగులకు వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను విరమించారు. గురువారం ఉదయం 11 గంటలకు 45.8 అడుగులకు…
హైదరాబాద్లో 6లక్షల మందికి కరోనా!’ సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్: నగరంలో దాదాపు 6లక్షల మంది కరోనా బారినపడినట్టు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) - సీఎస్ఐఆర్ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా…