The South9
The news is by your side.
Browsing Tag

india

మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గుముఖం

దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం.       దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో…

కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల

ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,…

ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం- కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు వాక్సినేషన్ ల ధరలు, వ్యాక్సినేషన్ లో కొరత, వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ…

సముద్రం లో కూలిన చైనా రాకెట్ శకలాలు

హిందూ మహా సముద్రంలోకి కూలిన రాకెట్ గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై…

దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…

ఇజ్రాయిల్ లో తొక్కిసలాట 45 మంది మృతి

జెరూసలేం : ఇజ్రాయిల్ లో యూదులు పవిత్రంగా భావించే మౌంట్ మెలోన్ వద్ద తొక్కిసలాట లో 45 మంది మృతి చెందారు అని, 150కి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. యూదులు ఆ కొండ వద్ద లాగ్ బొమేర్…

కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…

ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్

ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్ నేడు (14.04.2021) డా. బాబాసాహేబ్ బిఆర్ అంబేడ్కర్ 130వ జయంతి* భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. భాభాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి…

కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమీషనర్ గా సుశీల్ చంద్ర

న్యూఢిల్లీ : ‌కేంద్ర కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ గా సుశీల్ చంద్ర అ నియమితులు కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ లలో అత్యంత సీనియర్ గా ఉన్నవారిని నియమించడం అనే ప్రక్రియ మొదటి నుంచి వస్తుంది. ఈ…