The South9
The news is by your side.
Browsing Tag

Ys Jagan

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.…

నేడు తెలంగాణ లో వైయస్ షర్మిల సంకల్ప సభ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రాజకీయ అరంగేట్రానికి ప్రధానమైన సభ నేడు ఖమ్మంలో మొదలుకానుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ తో తన రాజకీయ ప్రయాణాన్ని…

ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ5 మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయి… బహిరంగ లేఖ…

గత మూడు రోజులుగా తెలుగుదేశం అనుకూల మీడియా లో వైయస్సార్ కుటుంబం గురించి వచ్చిన కథనాల నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి…

మా నాన్నది ముమ్మాటికీ రాజకీయ హత్యే.. వైయస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి

*మా నాన్నది రాజకీయ హత్యే: వివేకా కుమార్తె* న్యూ ఢిల్లీ : తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అవుతోందని.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె…

ఐక్య పోరాటంతోనే చిన్న పత్రికలకు మనుగడ – ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు…

ఐక్య పోరాటంతోనే చిన్న పత్రికలకు మనుగడ - ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి విశాఖపట్నం, మార్చి 22: చిన్న తరహా పత్రికలను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని…

నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీకి లేదు నిమ్మగడ్డ రమేష్

ప్రివిలేజ్‌ కమిటీకి నిమ్మగడ్డ సమాధానం అమరావతి: అసెంబ్లీ కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుకు నిమ్మగడ్డ సమాధానం ఇచ్చారు. తాను కోవిడ్‌…

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ని కలుస్తా..తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం : మూడు రోజులు ఉత్కంఠ తరువాత అనంతపూర్ జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో పాటు , సిపిఐ స్వతంత్ర…

వైయస్సార్సీపి పై రిపబ్లిక్ టీవీ సంచలన కథనం.

జాతీయ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ సోమవారం సాయంత్రం అధికార పార్టీ వై ఎస్ ఆర్ సి పి మీద ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పార్టీలో ఒక గ్రూప్ తిరుగుబాటు…

ఇంద్రకీలాద్రికి మణిహారం… కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!

పై వంతెన నేడు జాతికి అంకితం మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా 10 ప్రాజెక్టులు జాతికి అంకితం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు…

కేంద్రం ఆఫర్ చేసిన రూ. 4 వేల కోట్లకు ఆశపడ్డ వైఎస్ జగన్: హరీశ్ రావు

కార్పొరేట్ ముసుగు వేసుకున్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులు, బోర్లకు మీటర్లు పెట్టేందుకు డబ్బు ఆఫర్ కేసీఆర్ తిరస్కరిస్తే, జగన్ అంగీకరించారన్న హరీశ్ రావు కార్పొరేట్ ముసుగు…