The South9
The news is by your side.
Browsing Category

AP

రేపటి నుంచి కృష్ణపట్నం నందు యదావిధిగా ఆయుర్వేద మందు పంపిణీ

నెల్లూరు ప్రతినిధి :  గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం   నందుగల కరోనా వైద్యానికి ఇస్తున్న ఆయుర్వేద ముందు అందుబాటులోకి…

కోవిడ్ నియంత్రణకు 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

అమరావతి కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏíపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విరాళానికి సంబంధించిన…

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.…

ఆంధ్రాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు.

సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఎపి ప్రభుత్వం... 20 శాతం దాటినా పాజిటివ్ రేటు ఫీవర్ సర్వేలో షాకింగ్ సత్యాలు అమరావతి :  కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది.మధ్యాహ్నం…

ఏపీలో ఐపిసి సెక్షన్లకు బదులు , వైసిపి సెక్షన్ల అమలు అవుతున్నాయి.తెలుగు దేశం నేత నారా…

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు అప్రజాస్వామిక చర్య అని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డ‌మేకాకుండా…

నరసాపురం ఎం.పీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్

అమరావతి : గత కొంత కాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణ రాజు ని ఆంధ్ర సిఐడి పోలీసులు కొద్దిసేపు క్రితం అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా రాజధాని రచ్చబండ…

సొంత సంస్థ కేఎంసీ నుంచి రూకోటిన్నర సీఎమ్ఆర్ఎఫ్ కి ప్రకటించిన పరిశ్రమల శాఖ మంత్రి…

తేదీ: 13-05-2021, అమరావతి. రాష్ట్ర ప్రజలకు అండగా పరిశ్రమలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆక్సిజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకువస్తాం సీఎస్ఆర్ నిధుల…

కరోనా విపత్తుకు తగ్గట్లుగా ముందస్తు ప్రణాళిక, కార్యాచరణ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ…

తేదీ: 11-05-2021, అమరావతి. కరోనా విపత్తుకు తగ్గట్లుగా ముందస్తు ప్రణాళిక, కార్యాచరణ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి *మంగళవారం సాయంత్రం…

తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

తిరుపతి ప్రతినిధి:  తిరుపతి  రుయా హాస్పిటల్ నందు గల ఐసియు వార్డులో కోవేట్ చికిత్సపొందుతున్న 11 మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. 8:30 గంటలకి ఆక్సిజన్ ప్రెజర్ అందక 11 మంది…

వెళ్లి పడుకో,బిజెపి రాష్ట్ర కార్యదర్శి అంటసిగ్గు ఉండాలి. హీరో సిద్ధార్థ్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం పై దక్షిణాది సినీ నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజుల నుంచి పలు ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు…