Browsing Category
Politics
17న ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైజాగ్ పర్యటన!
రేపు వైజాగ్ కి జగన్
ఎన్.ఏ.డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్ కి హాజరు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వృద్ధాప్య పెన్షన్ దారులకు కొత్తసంవత్సర కానుక.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధాప్య పింఛన్ల దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పెన్షన్ లని ప్రతి…
సువర్ణభూమి ఇన్ఫ్రా యం. డి బొల్లినేని శ్రీధర్ ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్న మనపాటి
సువర్ణభూమి ఇన్ఫ్రా యం డి బొల్లినేని శ్రీధర్ ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్న మనపాటి…
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో రెండు వందల నలభై ఒక్క కోట్ల గోల్మాల్ పై…
మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు
ప్రత్యక్షమైన ఏబీఎన్ రాధాకృష్ణ
తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్…
టాలీవుడ్ కి జగన్ గిఫ్ట్.
టాలీవుడ్ లో సినిమా టికెట్లను ఆన్లైన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం జీవో తీసుకురావడంతో టాలీవుడ్ పరిశ్రమ పెద్దలు లోలోపల మదన పడుతున్నారు. పైకి గుంభనంగా ఉన్న దీని వల్ల…
బాలయ్య బాబు మీ బావ చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు: లక్ష్మీపార్వతి
చంద్రబాబు దుర్మార్గమైన వ్యక్తి
వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలు అలా అని ఉంటే నేను ఊరుకోను
భువనేశ్వరి నా బిడ్డ
ఆయన ట్రాప్ లో పడవద్దు…
సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ
: సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ
: సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం
: సుప్రీం కోర్టులో కేసు విచారణ
;పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు
: ఎట్టకేలకు ప్రధాని ప్రకటన…
కుప్పం ఓట్ల లెక్కింపు కు ప్రత్యేక అధికారి. హైకోర్టు ఆదేశం.
అమరావతి : ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు నిన్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి ఏకపక్ష పోరు సాగించిందని…
కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ
భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఇండియాకు…
మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం
ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు…