Browsing Category
Politics
సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ
: సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ
: సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం
: సుప్రీం కోర్టులో కేసు విచారణ
;పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు
: ఎట్టకేలకు ప్రధాని ప్రకటన…
కుప్పం ఓట్ల లెక్కింపు కు ప్రత్యేక అధికారి. హైకోర్టు ఆదేశం.
అమరావతి : ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు నిన్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి ఏకపక్ష పోరు సాగించిందని…
కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ
భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఇండియాకు…
మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం
ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు…
డైనమిక్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు
అమరావతి : దేశం లో నే భారీ రహదారుల వ్యాపారం రంగం లొనే ఉంటూ ప్రజా సేవలో ఎంపీ గా ఎమ్మెల్యే గా ఆ కుటుంబo నుంచి పెద్దాయన రాజమోహన్ రెడ్డి వారి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజా సేవలో ఉన్నారు.…
గిరిజన ఆదివాసీల సంక్షేమం కొరకు కోటి రూపాయలు విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్…
చెన్నై ప్రతినిధి: ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ సూర్య తన పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారు. 2006 న అగరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, చదువుకు దూరంగా ఉంటున్న రూరల్ ప్రాంతపు ప్రజల…
రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన ప్రయాణం చేస్తుందా?
అమరావతి: ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ది బిజెపి పార్టీ లక్ష్యం. దానికోసమే ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో జతకట్టింది బిజెపి పార్టీ. అయితే వారి…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన అక్కినేని నాగార్జున?
అమరావతి : ప్రముఖ నటుడు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున ఈరోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసినట్లు అమరావతి వర్గాలు పేర్కొన్నాయి?…
కేశినేని టిడిపి లోనేనా?
అమరావతి: గత కొన్ని రోజులుగా టిడిపి కి దూరంగా ఉంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మంగళగిరి లో జరిగిన చంద్రబాబు దీక్షకు మద్దతు గా వెళ్లడం జరిగింది . ఈ నేపథ్యంలో ఈ మధ్యనే కేశినేని…
కేబినెట్ లో కచ్చితంగా కొనసాగాల్సిన మినిస్టర్! ఈయన ఒక్కరే, సోషల్ మీడియాలో వైరల్ సందేశం
అమరావతి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అవుతున్న సందర్భంగా గతంలో చెప్పినట్లు మంత్రివర్గ మార్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో…